సుందిళ్ల బరాజ్ వద్ద సీపేజీ సమస్యను పరిష్కరించామని, గ్రౌంటింగ్ పూర్తి చేశామని నవయుగ నిర్మాణ సంస్థ ప్రతినిధులు స్పష్టంచేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచించిన మేరకు సాంకేతిక పరీక్�
మేడారం, అన్నారం, సుందిల్ల బరాజ్ల ఎగువన, దిగువన ఏయే సమయంలో ఎంత వరద వచ్చింది? ఎంత దిగువకు విడుదల చేశారు? (గేజ్ అండ్ డిశ్చార్జి). సుందిల్ల బరాజ్ పరిధిలో సముద్రమట్టానికి 100 మీటర్ల వద్ద ఐదు కిలోమీటర్ల వరకు గోద�
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)ని సాకుగా చూపి యాసంగి పంటకు నీళ్లివ్వకుండా తప్పించుకుంటే అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ ఎంపీ వినోద్కుమార్ విమర్శించారు. ప్రాజెక్టు రిపేర్ల�
రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఉన్నతాధికారులు శుక్రవారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో భేటీ అయ్యారు. మేడిగడ్డ బరాజ్ ఘటనపై అధ్యయనం చేసి సిఫారసులు చేసేందుకు చంద్రశే
తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు కడతామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పునరుద్ఘాటించారు. మేడిగడ్డ మినహా ఎల్లంపల్లి నుంచి ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాంపోనెంట్లు అన్నింటినీ ఈ సీజన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్లో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు నిర్మాణ సంస్థ ఎల్టీ ఆధ్వర్యంలో ఏడో బ్లాక్ వద్ద మరమ్మతు పనులు జరుగుతున్నాయి. సీఎస్�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్లో సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణుల బృందం పరిశోధనలు శనివారం కూడా కొ
మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకు సంబంధించి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నిపుణుల క మిటీ నివేదికపై రాష్ట్ర ఇంజినీర్లు తీవ్ర అసహనం వ్య క్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ అత్యుత్సాహం, అనాలోచిత నిర్ణయం ఫలితంగా ప్రాణహిత ఫలాలు ఈ ఏడాది చేజారిపోయాయి. వేల ఎకరాలు ఎండిపోవాల్సిన దుస్థితి వచ్చింది. ఏడాదిలో దాదాపు 10 నెలల పాటు ప్రాణహితలో ప్రవాహాలు కొనసాగుతాయి.
Nagarjuna sagar | కేంద్ర జల సంఘం(Central Water Corporation) కమిషనర్ రమేశ్కుమార్ ఆధ్వర్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(National Dam Safety Authority) సభ్యులు, ఏపీ, తెలంగాణ అధికారులు మంగళవారం పరిశీలించారు.