హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఈ నెల 11 నుంచి 13 వరకు నగరంలో ప్రపంచ ఆక్వాకల్చర్ ఇండియా-2025 సదస్సు జరుగుతున్నది. ఈ సందర్భంగా పీవీ నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్
Jammu Kashmir : జమ్ము కశ్మీర్లో ఐదేళ్ల తర్వాత నిర్వహించిన రాజ్య సభ ఎన్నికల్లో(Rajya SabhaElections) అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) సత్తా చాటింది. హోరాహోరీగా సాగిన ఎలక్షన్లో ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) నేతృత్వంలోని పార్టీ మూడు �
ఉద్యోగ నియామక ప్రక్రియలో న్యాయపరమైన చిక్కులను తొలగించేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్(పీఎస్సీ) చాలా దోహదపడుతుందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. గురువారం టీజీపీఎస్సీ ఆధ్వర�
ప్రతి ఒక్కరికీ ఆంగ్ల పరిజ్ఞానం అత్యవసరమని పాలమూరు యూనివర్సిటీ వైస్చాన్స్లర్ జీఎన్.శ్రీనివాస్ అన్నారు. గురువారం ఎంవీఎస్ ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించిన ఒకరోజు జాతీయ స
సామాజిక న్యాయంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. మహారాష్ట్ర సదన్లో మంగళవారం నిర్వహించిన ఆలిండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్ మూడో జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు.
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో ‘విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం’ అనే అంశంపై రెండురోజుల జరిగే జాతీయస్థాయి సదస్సును శనివారం కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్మూర్తి ప్రారంభించారు.
Wanted To Be A Militant | ఆర్మీ అధికారి చిత్రహింసల తర్వాత తాను ఉగ్రవాదిగా మారాలనుకున్నానని జమ్ముకశ్మీర్లో అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఎమ్మెల్యే తెలిపారు. అయితే ఒక సీనియర్ అధికారి చర్య వల్ల వ్యవస్థపై తనక�
జమ్ము కశ్మీరుకు ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని జమ్ముకశ్మీర్ శాసనసభ బుధవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ ప్రత్యేక హోదాను పునరుద్ధరించేందుకు రాజ్యాంగపరమైన యంత్రాంగం కోసం కృషి చేయాలని కేంద్ర ప్రభుత