కాకతీయ విశ్వవిద్యాలయ రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘కరెంట్ రీసెర్చ్ ఇన్ కెమికల్ సైన్సెస్’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు పోస్టర్లు వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ప్రతాప్ రెడ్డి, రి
కాకతీయ యూనివర్సిటీ రాజనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘భారతదేశంలో సరళీకరణ అనంతరం జనరంజక విధానాలు’ అనే అంశంపై నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం తెలిపారు.
కాకతీయ విశ్వవిద్యాలయ గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలో భాగంగా సోషల్ సైన్సెస్, ఆర్ట్స్విభాగాల ఆధ్వర్యంలో రెండురోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సోషల్ సైన్సెస్, ఆర్ట్స్ విభాగాల డీన్ ప్రొఫెసర్ బి
మాతృభాషపై ప్రతి ఒక్కరికీ మమకారం ఉంటుందని, ప్రాంతీయ భాషలను అణిచివేసి ఇతర భాషలను బలవంతంగా రుద్దేప్రయత్నం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రముఖ సినీనటుడు ప్రకాశ్రాజ్ అన్నారు.
జాతీయ సదస్సుకు సంబంధించిన పోస్టర్లు కేయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రంతో కలిసి ఆవిష్కరించారు.
శాతవాహన విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 4, 5 ఫిబ్రవరి 2026లో భారత ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధస్సు ప్రభావం అనే అంశంపై రెండు రోజుల జాతీయ స్థాయి సదస్సు కరపత్రాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫె�
హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఈ నెల 11 నుంచి 13 వరకు నగరంలో ప్రపంచ ఆక్వాకల్చర్ ఇండియా-2025 సదస్సు జరుగుతున్నది. ఈ సందర్భంగా పీవీ నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్
Jammu Kashmir : జమ్ము కశ్మీర్లో ఐదేళ్ల తర్వాత నిర్వహించిన రాజ్య సభ ఎన్నికల్లో(Rajya SabhaElections) అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) సత్తా చాటింది. హోరాహోరీగా సాగిన ఎలక్షన్లో ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) నేతృత్వంలోని పార్టీ మూడు �
ఉద్యోగ నియామక ప్రక్రియలో న్యాయపరమైన చిక్కులను తొలగించేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్(పీఎస్సీ) చాలా దోహదపడుతుందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. గురువారం టీజీపీఎస్సీ ఆధ్వర�