వానకాల సీజన్లో పప్పు దినుసుల దిగుబడిని పెంచడమే లక్ష్యంగా ఇక్రిసాట్లో జాతీయ సదస్సు జరిగింది. ఆలిండియా కో-ఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా వార్షిక సమావేశాన్ని నిర్వహించారు.
జమ్ముకశ్మీర్, లఢక్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. ఈ మేరకు సోమవారం రెండు పార్టీల నేతలు సంయుక్త ప్రకటన చేశారు.
Seat Sharing | జమ్ముకశ్మీర్, లడఖ్లో పోటీ కోసం సీట్ల షేరింగ్ (Seat Sharing) ఫార్ములాను కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ప్రకటించాయి. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్లో భాగమైన ఈ రెండు పార్టీల మధ్య లోక్సభ ఎన్నికల్�
మహబూబ్నగర్లోని ఎం వీఎస్ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్' అనే అంశంపై బుధవారం జాతీయ సదస్సు నిర్వహించారు.
మధ్యప్రదేశ్ రా ష్ట్రంలోని భోపాల్లో పండిట్ సుందర్లాల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1,2వ తేదీ ల్లో నిర్వహిస్తున్న జాతీయ విద్యావేత్తల సదస్సుకు మండలంల�
ఢిల్లీలోని విశ్వ యువ కేంద్రంలో ‘నేషనల్ సెంటర్ ఫర్ స్కూల్ లీడర్షిప్' ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకు జిల్లాలోని నెహ్రూ మెమోరియల్ ప్రభుత్వ పాఠశాలలో గణితం టీచర్గా ఉద్య
Farooq Abdullah | భారత్, పాకిస్థాన్ దేశాలు చర్చల ద్వారా కశ్మీర్ అంశంపై ఒక పరిష్కారావడం ఉత్తమమని, లేదంటే కశ్మీర్ పరిస్థితి ‘గాజా’ లా మారుతుందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీ పెద�
పాలమూరు విశ్వవిద్యాలయ పరిధిలోని కొల్లాపూర్ పీజీ సెంటర్లో ఈనెల 18, 19వ తేదీల్లో సోషల్ వర్క్ విభాగం వారి ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ మానసిక చేయూత అందించడంలో ‘సంఘ సేవకుని పాత్ర’ అనే అంశంపై జాతీయ సదస్సు ని�
తెలంగాణ ఆర్థోపెడిక్ స్టేట్ అసోసియేషన్(టీఓఎస్ఏ) పర్యవేక్షణలో యశోద హాస్పిటల్, హైటెక్సిటీ డివిజన్లో నిర్వహించిన మూడు రోజుల షోల్డర్ అండ్ ఎల్బో 7వ జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది.
గుడి తర్వాత చెప్పుకోవలసింది బడి. చెప్పాలంటే, పిల్లలందరికీ సరదా. బడిలో పంతులమ్మలు చెప్పే విషయాలు వినసొంపుగా ఉంటాయి. ఎప్పుడూ పాఠాలతో కుస్తీ పట్టే పిల్లలు మార్పును కోరుకుంటారు. ఊరంతా తిరిగి పూలను సేకరించి, �
తెలంగాణ, తమిళనాడులో పర్యావరణహితమైన విధానాల అమలు సమర్థవంతంగా జరుగుతున్నాయని, గ్రీన్ కవర్ కూడా భారీగా పెరిగిందని, గ్లోబల్ సిటీగా ఎదిగేందుకు పునరుత్పాదక, సహజ ఇంధన వనరుల వినియోగాన్ని పెంచే ప్రణాళికలను �
కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో నేషనల్ అకాడమిక్ ఆఫ్ బర్న్స్ ఇండియా(నాబి), ఉస్మానియా మెడికల్ కళాశాల ప్లాస్టిక్ సర్జరీ విభాగం సంయుక్తాధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న నాబి మిడ్ టర్మ్�