Narsapur Constituency | బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్ఎఫ్సీ ద్వారా గ్రామపంచాయతీలకు నిధులను కేటాయిస్తే దాంట్లోంచి జీపీ ట్రాక్టర్లను కొనడం జరిగిందన్నారు బీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ మండల అధ్యక్షుడు చంద్రశేఖ
Congress Party | నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీలో జూనియర్ వర్సెస్ సీనియర్ లుకలుకలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నర్సాపూర్ మండల పరిధిలోని చిన్నచింతకుంట గ్రామానికి చెందిన జి మధు గౌడ్ ను నూతనంగా కాంగ్రెస్లోకి వచ్చిన కార�
నర్సాపూర్ నియోజకవర్గం హత్నూరా మండలంలోని రొయ్యపల్లి, నాగారం, షేర్ఖాన్పల్లి, అక్వంచగూడా గ్రామాలను జిన్నారం మండలంలో కలపాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుక�
నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండల కేంద్రంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించిన రైతు నిరసనదీక్ష విజయవంతమైనందుకు మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులను అభినందించారని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వెల్లడ
నేటి నుంచి 8వ తేదీ వరకు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే చేపట్టనున్నారు. మెదక్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా నాలుగు ప్రాంతాలను ఎంపిక చేశారు. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో రెండు చొప
కాంగ్రెస్లో నామినేటెడ్ పదవులు చిచ్చురేపాయి. పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి తొలి విడుతలోనే షాక్ తగిలింది. కార్పొరేషన్ చైర్మన్ పదవుల కేటాయింపులో న్యాయం జరగలేదని సీనియర్లు అసంతృప్తిలో ఉన్నారు. �
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు ఖాయమైందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పూజలు చేసి మొదటి సారి అడుగుపెట్టారు. ఉ�
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీలు అమలు చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని రాయిలాపూర్, జాజీ తండాల్లో నిర్మించిన పంచాయతీ భవనాలను మాజీ ఎమ్మెల్�
నర్సాపూర్ మండలంలోని నారాయణపూర్లో సర్పంచ్ మహమ్మద్ ఇస్రత్ ఫాతిమా అబూబాయ్ ఆధ్వర్యంలో హజ్రత్ సయ్యద్లాల్ షక్వద్రి ఉర్ఫ్ మౌలానా బాబాదర్గా వద్ద ఆదివారం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల�
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సూచించారు. సోమవారం కౌడిపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీప�
శాసనసభ ఎన్నికల ఫలితాలు గులాబీ శ్రేణుల్లో జోష్ను నింపాయి. మెతుకు సీమలో గులాబీ గుబాళించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పది స్థానాలకు ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు.
రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం నమోదులో రాష్ట్రంలో మెదక్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలో 86.69 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కన్నా పోలింగ్ శాతం కాస్త తగ్గింది. జిల్లాలోన�