మెదక్ జిల్లాలో చిన్నచిన్న ఘటనలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హకును వినియోగించుకోవడానిక�
మెదక్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్నచిన్న ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. గ్రామీణ ప్రాంతాల్ల�
‘నర్సాపూర్ నియోజకవర్గంలో మీరంతా కష్టపడేటోళ్లు ఉన్నరు. రైతులు మంచి పంటలు పండించేటోళ్లు ఉన్నరు. ఈ నియోజకవర్గాన్ని వజ్రపు తునకలెక్క తయారుజేస్తా. పిల్లుట్ల కాల్వ పూర్తయితే నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టి, స�
తెలంగాణ రాష్ర్టాన్ని యావత్ దేశంలో అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దుక్కుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సాపూర్ నియ�
తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఎన్నో పథకాలు అమలు చేస్తూ ప్రజాబాంధవుడిగా నిలిచారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ ప్
సాధారణ ఎన్నికలు 2023 మెదక్, నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గాల్లో నామినేషన్ వేసిన అభ్యర్థుల వివరాలను జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా వివరించారు. మెదక్ నియోజకవర్గంలో మొత్తం 18 నామినేషన్లు దాఖలయ్యాయని,
నర్సాపూర్ నియోజకవర్గం దట్టమైన అడవి గల ప్రాంతంగా పేరు గడించింది. ఒకప్పుడు నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంగా ఉండేది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంగా పదేండ్లుగా బీఆర్ఎస్కు కంచుక�
బీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మిరెడ్డిని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలిసి ఆమెకు బీఫామ్ అందజేశారు.
దండగన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగ చేసి చూపించారు. బీఆర్ఎస్ హయాంలో పు ష్కలంగా సాగు నీరు, రైతుబంధు సాయం, విరివిగా యూరి యా అందిస్తుండడంతో తెలంగాణ రైతులు పాడిపంటలతో సంతోషంగా జీవిస్తున్నారు. ఒకప్పుడ
మెదక్ జిల్లా ఓటర్ల సంఖ్య 4,09,473 మందిగా తేలింది. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలంటూ అధికార గణం విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో నెల రోజుల వ్యవధిలో 9,860 మంది కొత్తగా ఓటర్లు న