దీపావళి పండుగకు ప్రజలు పటాకులు కాల్చడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ క్రమంలో పటాకుల దుకాణాలు ఏర్పాటు చేయడంలో వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తుండగా పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు పట్టించుకోకపోవడం
Kumram Bheem | ఆదివాసుల హక్కుల కోసం నిజాం సర్కారుతో పోరాడిన సమరయోధుడు కుమ్రం భీం వర్ధంతిని విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ మేస్రం రూప్ దేవ్, ఐటీడీఏ మాజీ డైరెక్టర్ మడవి మాన్కు పిలుపునిచ్చారు.
జల్ జంగల్ జమీన్ కోసం నైజాం సర్కారుతో పోరాడిన ఆదివాసీ ముద్దుబిడ్డ కుమ్రం భీం 85వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పేందోర్ సంతోష్ పిలుపునిచ్చారు.
Championship | ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం పిప్రి గ్రామానికి చెందిన సిడం మహేందర్ ( Mahendar ) నేషనల్ థాయ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో రాణించడం హర్షనీయమని ఝరి రాయి సెంటర్ నాయకులు మేడి మండడి దౌలత్ రావు, సిడం జంగు పటేల్ అన�
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట సోమవారం బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొని మాట్లాడారు.