ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట సోమవారం బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొని మాట్లాడారు.
Minister Gaddam Vivek | ఏజెన్సీ గిరిజనేతరులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ కార్మిక ఉపాధి శిక్షణ , కర్మాగారాల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నార�
Adilabad | ఆటలంటే పిల్లలకు ఎంతో ఇష్టం. స్కూల్లో కానీ, స్టేడియంలో కానీ.. పిల్లలు గేమ్స్లో పాల్గొంటూ తమ ప్రతిభను చాటుకుంటుంటారు. ఆ మాదిరిగానే ఓ విద్యార్థి ఖోఖో ఆడి గెలవాలనుకున్నాడు. కానీ ఖోఖో ఆడుతూ కుప్ప�