National Integration | హైదరాబాద్లో నవంబర్ 8,9వ, తేదీలలో నిర్వహించనున్న మూడవ జాతీయ సమైక్యత సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని జై భారత్ జిల్లా కోఆర్డినేటర్ పేందోర్ దీపక్ పిలుపునిచ్చారు.
EGS Staff | నార్నూర్, అక్టోబర్ 29 : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వివిధ కారణాలతో మృతి చెందిన టెక్నికల్ అసిస్టెంట్లను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని జాతీయ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు ప�
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ (Narnoor) మండల కేంద్రంలోని ఉప మార్కెట్ యార్డులో (Market Yard) దుర్వాసన వెదజల్లుతున్నది. దీంతో మక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు వాసన తట్టు�
దీపావళి పండుగకు ప్రజలు పటాకులు కాల్చడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ క్రమంలో పటాకుల దుకాణాలు ఏర్పాటు చేయడంలో వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తుండగా పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు పట్టించుకోకపోవడం
Kumram Bheem | ఆదివాసుల హక్కుల కోసం నిజాం సర్కారుతో పోరాడిన సమరయోధుడు కుమ్రం భీం వర్ధంతిని విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ మేస్రం రూప్ దేవ్, ఐటీడీఏ మాజీ డైరెక్టర్ మడవి మాన్కు పిలుపునిచ్చారు.
జల్ జంగల్ జమీన్ కోసం నైజాం సర్కారుతో పోరాడిన ఆదివాసీ ముద్దుబిడ్డ కుమ్రం భీం 85వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పేందోర్ సంతోష్ పిలుపునిచ్చారు.