‘ఇందులో నా పాత్ర పేరు సౌదామిని. డాక్టర్ కావాలనేది తన కోరిక. అయితే గుర్రం పాపిరెడ్డి పరిచయంతో తన కథంతా మారిపోతుంది. డాక్టర్ కావాలనుకున్నది కాస్తా నర్సుగా పనిచేస్తుంటుంది.’ అని తెలిపింది కథానాయిక ఫరియా �
‘తెలివైన వాడు తెలివితక్కువ పనిచేస్తే, తెలివిలేని వాళ్లు తెలివైన పనిచేస్తే వాళ్ల జీవితాల్లో చోటుచేసుకున్న పరిణామాలేమిటన్నదే మా చిత్ర కథాంశం’ అని హీరో నరేష్ ఆగస్త్య అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘గు�
‘గుర్రం పాపిరెడ్డి’ చిత్రంలో తాను ప్రేక్షకులకు కథను తెలియజెప్పే జడ్జి పాత్రలో నటించానని, ఇదొక విభిన్న కథా చిత్రమని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. డార్క్ కామెడీతో రూపొందిన ‘గుర్రం పాపిరెడ్డి’
‘తెలివైన వారికి, తెలివితక్కువ వారికి మధ్య జరిగిన యుద్ధమే ఈ సినిమా కథాంశం. తెలివైన వాళ్లు తెలివితక్కువ పని చేసినా, తెలివితక్కువ వాళ్లు తెలివైన పనిచేసినా వారి జీవితాలు ఎలా మారతాయో ఈ సినిమాలో వినోదాత్మకంగా
నరేష్ ఆగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. డార్క్ కామెడీతో రూపొందిన ఈ చిత్రానికి మురళీ మనోహర్ దర్శకుడు. ఈ నెల 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
నరేష్ అగస్త్య హీరోగా జీనీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. చైతన్య గండికోట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డా॥ ఎం.రాజేంద్ర నిర్మిస్తున్నారు.
నరేష్ అగస్త్య, రబియా ఖతూన్ జంటగా రూపొందిన రొమాంటిక్ మ్యూజికల్ లవ్స్టోరీ ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’. విపిన్ దర్శకుడు. ఉమాదేవి కోట నిర్మాత. ఈ నెల 22న విడుదల కానుంది.
నరేష్ అగస్త్య, సంజనా సారథి ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమకథ ‘మరొక్కసారి’. నితిన్ లింగుట్ల దర్శకుడు. బి.చంద్రకాంత్రెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమ�
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. మురళీమనోహర్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం టీజర్ను విడుదల చేశారు.
నరేష్ ఆగస్త్య, రబియా ఖాతూన్ జంటగా నటించిన చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’. విపిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఉమాదేవి కోట నిర్మాత. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 22న