IPL 2025 | ఐపీఎల్-2025 సీజన్ ముగింపు దశకు చేరింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంగళవారం జరిగే ఫైనల్తో ముగియనున్నది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయ
ఐపీఎల్-18 సీజన్లో నాకౌట్ మ్యాచ్ల వేదికలు మారాయి. పాత షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్, కోల్కతా ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. తాజాగా వాటిని ముల్లాన్పూర్ (చండీగఢ్), అహ్మదాబాద్కు మార్చ�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ పునరుద్ధరణకు అడ్డంకులు తొలగడం.. సోమవారం బీసీసీఐ (BCCI) కొత్త షెడ్యూల్ ప్రకటించడంతో క్రీడా వినోదం కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికల్ని మాత్�
IPL 2025 | పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్ బుధవారం పీవోకేలోని తొమ్మిది ఉగ్రమూకలను ధ్వంసం చేసింది. దాంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది.
Jasprit Bumrah | ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ బ్యాండ్ ‘కోల్డ్ ప్లే’ (Coldplay Concert) ఈవెంట్లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా (Jasprit Bumrah) సందడి చేశారు.
INDW vs NZW 1st ODI : టీ20 వరల్డ్ కప్ విజేత న్యూజిలాండ్కు భారత మహిళల జట్టు భారీ షాకిచ్చింది. వరల్డ్ కప్ చాంపియన్ అయిన సోఫీ డెవినె బృందానికి వారం రోజులు గడువక ముందే టీమిండియా (Team India) తొలి ఓటమి రుచి చూపింది.
ఇటీవలే దుబాయ్ వేదికగా ముగిసిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ను గెలిచిన జోష్లో ఉన్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టుతో భారత అమ్మాయిల మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు గురువారం తెరలేవనుంది.
ఐపీఎల్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం నరేంద్రమోదీ స్టేడియం వేదికగా రాయల్చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య కీలకమైన ఎలిమినేటర్ పోరు జరుగనుంది.
ICC World Cup | భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య మరికాసేపట్లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. దేశమంతటా క్రికెట్ గురించే జోరుగా చర్చ జరుగుతున్నది. ఎక్కడ నలుగురు గుమిగూడినా భారత్ గెలుస్తుందా
పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో ట్రోఫీని ముద్దాడేందుకు టీమ్ఇండియా ఒక్క అడుగు దూరంలో నిలిచింది. టోర్నీ ఆసాంతం ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న రోహిత్ సేన �
INDvsAUS: నరేంద్ర మోడీ స్టేడియంలో తమ అభిమాన ఆటగాళ్ల ఆట చూసేందుకు సుమారు లక్షా ఇరవై వేల మంది మోతేరాలో మోతెక్కించనున్నట్టు సమాచారం. వీరిలో దాదాపు అందరూ భారత జట్టుకు సపోర్ట్ చేయబోయే అభిమానులేనన్నది ప్రత్య
INDvsAUS: ఆదివారం భారత్ – ఆసీస్ మధ్య తుది పోరు జరగాల్సి ఉంది. ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆతిథ్య దేశపు హోదాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది.
ప్రస్తుత వన్డే క్రికెట్ ప్రపంచకప్లో స్టేడియంకు హాజరైన ప్రేక్షకుల సంఖ్య ఇప్పటికే పది లక్షలు దాటిందని ఐసీసీ వెల్లడించింది. ఐసీసీ నిర్వహించిన టోర్నీలలో ఇదే అత్యధిక హాజరు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స