విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి, వారికి పట్టం కట్టేందుకే 'ఆల్ఫోర్స్ ఆటెంప్ట్ -2025 ప్రత్యేక పరీక్ష నిర్వహించినట్లు ఆ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ATMA Committee | తొగుట మండలంలో పంచాయతీరాజ్ ఏఈగా, డీఈగా రామకృష్ణారెడ్డి అనేక సేవలు అందించారని దుబ్బాక ఆత్మకమిటీ చైర్మన్ గాందారి నరేందర్ రెడ్డి కొనియాడారు.
పౌష్టికరమైన ఆహారాన్ని విద్యార్థులకు ఇవ్వడం వల్ల వారు చాలా ఆరోగ్యంగా ఉంటారని, వారి కార్యకలాపాలను ఉత్సాహంగా పాల్గొంటారని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్ల�
ప్రతీ ఇంటా అందరిపై అమ్మవారి దీవెనలు ఉండాలని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో బోనాల పండుగ తో పాటు పాఠశాల గ్రూపుల కెప్టెన్ వైస్ కెప్టెన్ల ప్రమాణ �
karimnagar | కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 5 : శ్రీరామనవమి వసంతోత్సవాలు భాగంగా జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలు, భక్తుల నివాసాల్లో ఎదురుకోలు వేడుకలను శనివారం అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల �
తనకు అత్యంత సన్నిహితుడు, ఓటుకు నోటు కేసులో నిందితుడు వేం నరేందర్రెడ్డిని ఎమ్మెల్సీ చేయడానికి సీఎం రేవంత్రెడ్డి చేసిన లాబీయింగ్ ఎట్టకేలకు ఫలించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల�
పటాన్చెరులో నియోజకవర్గం కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ సోమవారం సోమవారం ఆర్సీపురం డివిజన్లోని సితార హోటల్లో పార్టీ అభ్యర్థి నరేందర్
తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే నిరుద్యోగుల సమస్యలపై పెద్దల సభలో గళమెత్తుతానని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి వీ నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
Narender Reddy | బీఆర్ఎస్ పార్టీ (BRS party) మాజీ ఎమ్మెల్యే (Former MLA) పట్నం నరేందర్రెడ్డి (Patnam Narender Reddy) కి హైకోర్టు (High Court) లో ఊరట లభించింది. లగచర్ల ఘటనకు సంబంధించి ఆయనపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్లలో రెండింటిని హైకోర్టు కొట్టేసింది.
లగచర్ల దాడి ఘటనలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 17 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
BRS | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Narender Reddy )అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు(BRS Protests) కొనసాగుతున్నాయి.
పట్టభద్రుల సమస్యల పరిషారానికి కృషి చేస్తానని అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వీ. నరేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో పట్టభద్రులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని సికింద్రాబాద్ ఇన్చార్జిగా వ్యూహత్మకంగా ఇరికించడంలోనూ సీఎం, డిప్యూటీ సీఎం కృతకృత్యులైనట్టు పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. వాస్తవానికి మూడు నెలల కిందట ఇన్�
టికెట్ల కేటాయింపులపై కాంగ్రెస్ పార్టీలో రగుతులున్న విభేదాలు కరీంనగర్ జిల్లాకు చేరాయి. బొమ్మకల్ సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్కు కరీంనగర్ అసెంబ్లీ టికెట్ కేటాయించడంతో అసలైన కార్యకర్తలు భగ్గుమన్న�
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి కంటివెలుగు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సూచించారు. వికారాబాద్ కలెక్టరేట్లో రెండో విడుత ‘కంటివెలుగు’పై ఆదివారం ప్రజ�