పాలస్తీనాపై బాంబులు, తుపాకులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ మరో అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నదని తెలుస్తున్నది. పాలస్తీనా ప్రజలకు విషాహారం సరఫరా చేస్తూ ప్రాణాలు తీస్తున్నదని అంతర్జాతీయ మీడియాలో కథనాలు �
మాదకద్రవ్యాల వినియోగంతో జీవితం అంధకారమవుతుందని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి అన్నారు. యువత భవిష్యత్తు బాగుండాలంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశా రు. శుక్రవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి కేసు వి
యువత మత్తు వలయంలో చిక్కుకున్నదా..?, అడ్డూఅదుపులేకుండా వ్యవహరిస్తున్నదా..? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు కూడా అనేకంగా ఉన్నాయని తెలుస్తున్నది.
పాఠశాల స్థాయిలో విద్యార్థులు మత్తు పదార్థాలైన సిగరెట్, గంజాయి వంటి మాదకద్రవ్యాల బారిన పడకుండా ఉపాధ్యాయులు వారిని చైతన్యవంతులను చేసి సన్మార్గంలో నడిచేలా చూడాలని ఎక్సైజ్ డీఎస్పీ కరంచంద్ అన్నారు.
Nizamabad | మహారాష్ట్రలోని సతారా జిల్లా పరిధిలో ఉన్న ఓ ఫార్మా కంపెనీలో అక్రమంగా మత్తు పదార్థం (అల్ఫ్రాజోలం) తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య వెల్లడించారు.
Navy Seizes Narcotics | సముద్ర మార్గాల ద్వారా ఓడల్లో అక్రమంగా జరుగుతున్న డ్రగ్స్ రవాణాపై భారత నౌకాదళం దృష్టిసారించింది. అనుమానాస్పద నౌకలను తనిఖీ చేసింది. ఒక షిప్ నుంచి 2,500 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నది.
Drones Seized: ఇంటర్నేషనల్ బోర్డర్ వద్ద 16 డ్రోన్లను స్వాధీం చేసుకున్నది బీఎస్ఎఫ్. వారం రోజుల్లో ఆ డ్రోన్లను పట్టుకున్నారు. వీటితో పాటు 16 కిలోల నార్కోటిక్ పదార్ధాలను కూడా సీజ్ చేశారు.
పాకిస్థాన్ నుంచి మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసే ముఠాను పట్టుకున్నట్లు పంజాబ్ పోలీసులు ఆదివారం చెప్పారు. పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ మాట్లాడుతూ, పాకిస్థాన్ నుంచి డ్రగ్స్ను రవాణా చేయడానికి జల �
విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా, ఓ లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా కృషి చేయాలని సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ ఎం.మను చౌదరి అన్నారు. బుధవారం ‘అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు-అక్రమ రవాణా వ్యత�
RPF | సికింద్రాబాద్ రైల్వే డివిజన్లో ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు భారీగా మాదక ద్రవ్యాలు(డ్రగ్స్) పట్టుబడినట్టు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్ నార్క�
నాలుగు నెలల కాలంలో రూ.7.20 కోట్ల విలువైన మత్తు పదార్థాలను సీజ్ చేశామని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 553 మందిపై కేసులు నమోదయ్యాయని చెప్పారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చట్ట వ్యతిరేక పనులు చేపట్టవద్దని ఎస్పీ సురేశ్కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేం ద్రంలోని పోలీస్స్టేషన్లో ఆసిఫాబాద్ డీఎ స్పీ సదయ్యతో కలిసి మీడియా సమావేశం నిర్�
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివా స్ పిలుపునిచ్చారు. శుక్రవారం తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర యాంటీ నారోటి క్స్ బ్యూరో ఆధ్వర్యంలో గంజాయి, కల్తీ కల్లు వినియోగం
యువత గంజాయికి బానిసై భవిష్యత్ నాశనం చేసుకోవద్దని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. గంజాయి వినియోగం, కల్తీకల్లు తాగడం వల్ల కలిగే అనర్థాలపై రాష్ట్ర యాం�