విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా, ఓ లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా కృషి చేయాలని సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ ఎం.మను చౌదరి అన్నారు. బుధవారం ‘అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు-అక్రమ రవాణా వ్యత�
RPF | సికింద్రాబాద్ రైల్వే డివిజన్లో ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు భారీగా మాదక ద్రవ్యాలు(డ్రగ్స్) పట్టుబడినట్టు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్ నార్క�
నాలుగు నెలల కాలంలో రూ.7.20 కోట్ల విలువైన మత్తు పదార్థాలను సీజ్ చేశామని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 553 మందిపై కేసులు నమోదయ్యాయని చెప్పారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చట్ట వ్యతిరేక పనులు చేపట్టవద్దని ఎస్పీ సురేశ్కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేం ద్రంలోని పోలీస్స్టేషన్లో ఆసిఫాబాద్ డీఎ స్పీ సదయ్యతో కలిసి మీడియా సమావేశం నిర్�
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివా స్ పిలుపునిచ్చారు. శుక్రవారం తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర యాంటీ నారోటి క్స్ బ్యూరో ఆధ్వర్యంలో గంజాయి, కల్తీ కల్లు వినియోగం
యువత గంజాయికి బానిసై భవిష్యత్ నాశనం చేసుకోవద్దని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. గంజాయి వినియోగం, కల్తీకల్లు తాగడం వల్ల కలిగే అనర్థాలపై రాష్ట్ర యాం�
మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టంపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం నస్పూర్లోని కలెక్టరేట్లో జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ఆశిష్సింగ్, బెల్ల�
Mephedrone Drug: నార్కోటిక్స్ పోలీసులు పుణె, ఢిల్లీలో జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నిషేధిత మెఫిడ్రోన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదక ద్రవ్యాన్ని మియావ్ మియావ్ అని కూడా పిలుస్తారు. ఆ నగరాల్లో జరిప�
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే జైలు తప్పదని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గడువు ముగిసిన, తక్కవ క్వాలిటీ, నకిలీ మత�
విద్యార్థులు మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లను ప్రోత్సహించేవారికి దూరంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శుక్రవారం యాంటీ డ్రగ్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన, వాటి వినియోగం వల్ల క
కొత్తూరు ఠాణా సాక్షిగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. ఇతర ప్రాంతాల్లో ఏమైనా విక్రయాలు జరుగుతున్న
యువత మత్తు ప దార్థాలకు బానిస కావొద్దని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల సరఫరా జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నా రు.
ఏటా జూన్ 26న నిర్వహించే అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్టు వికలాంగుల, వయోవృద్ధుల, లింగమార్పిడి వ్యక్తుల సాధికారత శాఖ డైరెక్టర్ శైలజ శుక్�
గుజరాత్ పోలీసులు జైళ్లలో రాత్రికి రాత్రి నిర్వహించిన భారీ ఆపరేషన్లో ఫోన్లు, ప్రాణాంతక వస్తువులు, మాదక ద్రవ్యాలు దొరికాయి. 1,700 మంది పోలీసులు 17 జైళ్లలో నిర్వహించిన సోదాల్లో ఇవి బయటపడ్డాయి.