డ్రగ్స్ విక్రయిస్తూ ఒక ముఠా పోలీసులకు చిక్కిందంటే హైదరాబాద్ పోలీసులు వారి మూలాల వరకు వెళ్లి నెట్వర్క్ను ఛేదిస్తున్నారు. హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్న్యూ) ఇటీవల
హైదరాబాద్ లూసెంట్ ఫ్యాక్టరీలో ట్రమడాల్ తయారీ బెంగళూరు ఎన్సీబీ దాడిలో గుట్టురట్టు.. ఐదుగురి అరెస్టు జిన్నారం, మార్చి 21: హైదరాబాద్లో భారీ డ్రగ్స్ తయారీ బండారం బద్దలైంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం �
ముంబై : రూ.500కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, కోటికిపైగా విదేశీ సిగరేట్లను కస్టమ్స్ అధికారులు ధ్వంసం చేశారు. ఇందు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇంతకు ముందు పలుచోట్ల దాడులు చేసిన పట్టుకున్న ఈ డ్రగ్స్న�
గంజాయి, ఇతర డ్రగ్స్పై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించటంతో నిషా కోసం యువత కొత్త దారులు వెదుకుతున్నది. ఇదే అదనుగా కొన్ని ముఠాలు నొప్పి నివారణ, మానసిక వ్యాధుల చికిత్సలో వాడే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లను అ�
ఎవ్వరినీ వదలొద్దు.. అత్యంత కఠినంగా వ్యవహరించాలి: కేసీఆర్ నార్కోటిక్, వ్యవస్థీకృత నేర నియంత్రణకు సెల్ ఇందుకోసం ప్రత్యేకంగా వెయ్యిమంది సిబ్బంది డీజీపీ మహేందర్రెడ్డికి ముఖ్యమంత్రి ఆదేశం 28న రాష్ట్ర పో�
Narcotic Control Bureau | డ్రగ్స్ కేసుల్లో బాలీవుడ్ ప్రముఖులు సహా 300 మంది అరెస్ట్ | గత ఏడాది కాలంలో ముంబై, థానేతోపాటు పరిసర ప్రాంతాల్లో రూ.150కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సీబీ ముంబై జోనల్�
చెన్నై విమానాశ్రయం | చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. స్పేయిన్ నుంచి వచ్చిన ఓ పార్సిల్లో దాదాపు 56 లక్షల విలువైన మాదకద్రవ్యాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు కస్�
ముంబై : నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇవాళ సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో చార్జిషీట్ను దాఖలు చేసింది. సుశాంత్ మృతితో సంబంధం ఉన్న డ్రగ్స్ కేసులో సుమారు 12వేల పేజీల చార్జిషీట్ను ఇవాళ ప్రత్యేక ఎన్�