అల్మటీ, నారాయణపుర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్లకు వరద పోటెత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి 2,57,383 క్యూసక్కుల వరద నీరు నాగార్జునసాగర్ రిజర్వాయర్కు వచ్చి చేరుతుండడం�
Encounter | ఛత్తీస్గఢ్ (Chattishgarh) లోని నారాయణ్పూర్ (Narayanpur) జిల్లాలో మావోయిస్టుల (Maoists) కు, భద్రతాబలగాల (Security forces) కు మధ్య ఎదురుకాల్పులు (Encounter) జరుగుతున్నాయి.
Encounter | మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులకు కంచుకోట అయిన అబుజ్మడ్ ప్రాంతం ఈ ఎన్కౌంటర్ జరిగ
ఛత్తీస్గఢ్ నారాయణపూర్ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించకపోవడంలో ఆంతర్యమేమిటని మానవీయతను పాటించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ప్�
పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 2024 _25 సంవత్సరంలో పదో తరగతి చదువుకున�
siricilla | ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 2 : దేశ రక్షణలో భాగస్వామిగా వృత్తిని నిర్వహించిన తమ గ్రామానికి చెందిన జవానన్ ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా ఊరంతా కలిసి జవాను దంపతులను మండల కేంద్రం నుంచి స్వగ్రామం నారాయణపూర్
ఏడాదిన్నర కిందటి వరకు సజీవధారలా కనిపించిన ఇరుకుల్ల వాగు ఇప్పుడు వట్టిపోయింది. చుక్కనీటి ప్రవాహం లేక ఎడారిలా మారింది. ఈ వాగు పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు పడిపోయి, బోర్లు, బావులు అడుగంటాయి. నారాయణపూర్ ర�
ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్పూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు (Maoists) మృతిచెందారు. వావోయిస్�
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. దంతేవాడ, నారాయణపూర్ సరిహద్దుల్లోని
Encounter | ఛత్తీస్గఢ్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య భారీ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని మాద్ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్�
IED Blast | ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మద్లోని మొహందిలో నక్సల్స్ మందుపాతరకు పాల్పడ్డారు. ఈ పేలుడులో నలుగురు ఐటీబీపీ జవాన్లు గాయపడ్డారు. ఇందులో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు.
Encounter | ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో సోమవారం భద్రతా సిబ్బంది, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మహిళా మావోయిస్ట్ సహా ముగ్గురు హతమయ్యారని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
మావోయిస్టులకు (Maoists) మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. జిల్లాలోని అబూజ్మడ్ అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం �