ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లా లోని జూరాల (Jurala) ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 1500 క్యూసెక్కుల వరద వస్తుండ
Loksabha Polls: తొలి దశ లోక్సభ ఎన్నికలకు చత్తీస్ఘడ్ ప్రిపేరవుతున్నది. ఆ రాష్ట్రంలో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు వెళ్తున్న పోలింగ్ స�
Telangana | అన్నదాతకు నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రాజెక్టుల నీళ్లు రాక, బావుల్లో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. బావుల్లో పూడిక తీసేందుకు మునుపటిలా క్రేన్లను ఆశ్రయిస్తున్నారు.
విద్యతోనే ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి పేర్కొన్నారు. అం దుకు తన జీవితమే ఒక ఉదాహరణ అని చెప్పా రు. తన చిన్నాన్న ప్రోత్సాహంతో ముందుకు సాగానని, ఒక పూట భోజనం చ�
గోదారమ్మ తరలివచ్చింది. యాసంగిలో పంటలను తడిపేందుకు ఎల్లంపల్లి నుంచి నంది మేడారం రిజర్వాయర్కు పరుగులు తీసి, అక్కడి నుంచి నారాయణపూర్ రిజర్వాయర్కు పరవళ్లు తొక్కింది. మంగళవారం సాయంత్రం 3:30 గంటలకు జలాశయాన�
Jurala project | జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతున్నది. ఎగువన నారాయణపూర్ ప్రాజెక్టు గెట్లు ఎత్తివేయడంతో జూరాలకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులోకి లక్షా 61 వేల క్యూసెక్కుల
కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదిలోనూ నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులు నిండిపోయాయి. ఆల్మట్టికి 1.13 లక్షల క్కూసెక�
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో డీఆర్జీ జవాన్ సలిఖ్రామ్ మృతి చెందారు. ఇర్పనార్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లు తెల�
హైదరాబాద్ : నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం తిమ్మారెడ్డిపల్లిలో లంబాడీల ఆరాధ్య దైవం గురు లోకమసంద్ మహరాజ్ జాతర ఆదివారం జరిగింది. జాతరకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ
Maoists | ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జిల్లాలోని పర్శాగావ్లో రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా మావోయిస్టులు అడ్డుకున్నారు.
Counter fires | ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో నక్సల్స్కు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు (ఐటీబీపీ) మృతి చెందారు.