ఇంటర్ ఫలితాలలో నారాయణ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో అత్యధిక మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారని ఆ కాలేజీ డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, శరణి నారాయణ, కోర్ కమిటీ సభ్యురాలు రమా నారాయణ..
పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని నారాయణ కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోచారం సీఐ రాజు వివరాల ప్రకా రం.. బానోత్ తనూష్ నాయ క్ (16) కళాశాలలో ఎంపీసీ చదువుతున్నాడు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లి శివారులోని నారాయణ కళాశాల హాస్టల్లో ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థిని బాలబోయిన వైష్ణవి(16) సోమవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వారి కుటుంబంలో,
నారాయణ కళాశాల క్యాంపస్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. బొల్లారం సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని (Inter Student) ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్త
Electric shock | కరెంట్ షాక్తో(Electric shock) విద్యార్థి మృతి చెందిన విషాదకర సంఘటన నారాయణ కళాశాలలో(Narayana College) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
జేఈఈ మెయిన్ ఫలితాల్లో నారాయణ విద్యార్థులు 10 లోపు 6 అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించారని నారాయణ విద్యాసంస్థల ఎండీలు పీ సింధూరనారాయణ, పీ శరణినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
జేఈఈ మెయిన్1 ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు ఆల్టైమ్ రికార్డు సృష్టించారని నారాయణ గ్రూప్ డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Suicide | మార్కులు తక్కువ వచ్చాయని మాదాపూర్ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని రామానుజన్ క్యాంపస్ నారాయణ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీకాళహస్తికి చెందిన వి�
సీబీఎస్ఈ టెన్త్, 12వ తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు ఆలిండియా స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ తెలిపారు.
జేఈఈ మెయిన్స్లో ఖమ్మంలోని ప్రైవేట్ కళాశాలలు అత్యుత్తమ ర్యాంకులతో సత్తా చాటినట్లు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ నెల 6 నుంచి 15 వరకు జేఈఈ మెయిన్స్-2 పరీక్షలను నిర్వహించారు. శనివారం విడుదలైన
బాగ్ అంబర్ పేటలోని నారాయణ కాలేజీలో జరిగిన సంఘటనపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆమె ఆదేశించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర�
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపవద్దని కాలేజీలను ఇంటర్ బోర్డు ఆదేశించింది. నార�