నందిగామ : పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చేదేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. వర్షాధారిత ప్రాంతం అభివృద్ధి పథకం ద్వారా మంజూరైన 20యూనిట్ల ఆవులను బుధవారం ఎమ్మెల�
నందిగామ : ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకి టీఆర్ఎస్ అండగా ఉంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త గోదకృష్ణ కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. �
నందిగామ : గ్రామాల భివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. రూ. 13కోట్లతో మంజూరైన తిమ్మపూర్ నుంచి దామర్లపల్లి వయా చేగూరు బీటీ రోడ్డులో భాగమైన సీసీ రోడ్డు పనులన�
నందిగామ : నందిగామ మండలం ఈదులపల్లి గ్రామంలో శనివారం పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయ శిఖర ప్రతిష్ఠ కుంభాభిషేఖ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్య అతిథిగా హాజరై దేవాల
నందిగామ : ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన శ్రీనుకు రూ. 60,000, స్రవంతికి
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ చంద్రయాన్గూడ గ్రామంలో సీసీరోడ్డు, డ్రైనేజీ పనులు ప్రారంభం నందిగామ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని షాద్నగర్ ఎమ�
నందిగామ : ఇంట్లో ఎవరు లేని సమయంలో ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నందిగామ మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ గ్రామానికి చెందిన ఎరగాని రమేశ్, భార్య �
నందిగామ : ప్రమాద సమయంలో ఎలా స్పందించాలో వాటిని ఎలా ఎదుర్కొవాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శుక్రవారం మండలంలోని నాట్కో పరిశ్రమలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాదాలు సంభవ
నందిగామ : ఇంటికి వేసిన తాళం పగలగొట్టి బీరువాలోని నగలు, విలువైన కాగితాలు దొంగతనం చేసిన సంఘటన బుధవారం నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నందిగామ మండల పరిధిలోని చాకలిగుట్ట
నందిగామ : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హాశాంతి వనంలోని శ్రీరామచంద్ర మిషన్ (హార్ట్పుల్నెస్ ఇన్స్టిట్యూట్) సంస్థకు తెలంగాణ రాష్ట్ర కొవిడ్-19 వారియర్ అవార్డు లభించింది. ఈ అవార్డును రాష్ట్ర ప�
నందిగామ : తెలంగాణ ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండలం నర్సప్పగూడలో మంగళవారం ఎమ్మెల్యే సమక్షంలో 50 మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. రాష�