విజ్ఞాన కేంద్రాలుగా గ్రంథాలయాలు విరాజిల్లుతున్నాయని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు ప్రజాగ్రంథాలయం-నమస్తే తెలంగాణ దిన
మధ్యాహ్న భోజన పథకం లోపాలపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)స్పందించింది. నమస్తే తెలంగాణలో మెయిన్లో బుధవారం ‘కడుపునిండా బువ్వపెడ్తలేరు’ శీర్షిక
మండలంలోని తొర్తిలో గ్రామస్తులు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామంలోని వేంకటేశ్వరాలయం వెనుక ఉన్న కొత్తప్లాట్ కాలనీలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నది.
ప్రభుత్వ పాఠశాలలకు మొదటి విడత నిర్వహణ నిధులను సర్కారు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 26,387 స్కూల్స్కుగానూ రూ.48.86 కోట్లు బుధవారం రిలీజ్ అయ్యాయి.
జనన ధ్రువీకరణ పత్రం లేక చిన్నారి గుండె ఆపరేషన్ ఆగిపోవడంతో ‘బర్త్ సర్టిఫికెట్ లేక ఆగిన గుండె ఆపరేషన్, ఇబ్బందుల్లో పసి ప్రాణం’ అనే కథనం ‘నమస్తేతెలంగాణ’ దినపత్రికలో ఈ నెల 6న ప్రచురితమైంది.
ఆధార్ సెంటర్లో ధరల పట్టిక ఏర్పాటైంది. ‘ఆధార్ సెంటర్లలో అడ్డగోలు దోపిడీ’ పేరుతో ఈ నెల 17న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు కేంద్రం నిర్వాహక
మండలంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన నర్సింహాగౌడ్కు రూ.40వేలు రుణమాఫీ కా లేదు. దీనిపై 19వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ ది నపత్రికలో ప్రచురితం కావడంతో బాధితుడికి ఫోన్ చేసి వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమ
‘సార్లు లేని బడిలో పిల్లలను చేర్పించం’ అనే శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు డీఈవో ఎన్వీ దుర్గాప్రసాద్ స్పందించారు. రెంజల్ మండలం కందకుర్తి జిల్లా పరిషత్ ఉర్దూ మీడియం పాఠశాల�
‘పేరుకే ఆదర్శం.. పనులు ఆలస్యం’ అనే శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు స్పందించారు. జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ పాఠశాలలో అమ్మ ఆదర్శ ప�
ఈ నెల 15న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ “లోకల్లో ఉండరు.. హైదరాబాద్లోనూ దొరకరు”అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ మొత్తం కథనంలో ఎమ్మెల్యే చెడ్డవారని, మంచివారనే అర్థం వ�