నేడు ఉదయం తొమ్మిదిలోపు హైటెక్స్కు చేరుకోవాలి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ నల్లగొండ, ఏప్రిల్ 26 : తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లోని హ�
కాంగ్రెస్లో ఆధిపత్య పోరు జిల్లాలో అడుగు పెట్టనివ్వని సీనియర్లు నమస్తే తెలంగాణ ప్రతినిధి, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ): తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఆ పార్టీలో ముఖ్యులు కలిసి ప�
కనగల్, ఏప్రిల్ 26 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభిస్తుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని చర్లగౌరారం, దర్వేశిపురం, తేలకంటిగూడెం, చె
పోలీస్ కొలువుల కోలాహలం ప్రకటించిన విధంగానే ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తం 83 వేల పైచిలుకు ఉద్యోగాల కల్పనలో భాగంగా తొలి నోటిఫికేషన్ పోలీస్ విభాగం నుంచి జారీ అయ్యింది
83.6 శాతం మంది విద్యార్థులు హాజరు భువనగిరి అర్బన్, ఏప్రిల్ 24 : జిల్లాలోని మోడల్ పాఠశాలల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన పరీక్ష సజావుగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 8 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు మ�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తుర్కపల్లి, ఏప్రిల్ 23 : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా
పిల్లలపైప్రత్యేక శ్రద్ధ అవసరం జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం 40 డిగ్రీలకు పైగా భానుడి తీవ్రత సూర్యభగవానుడు ప్రతాపం చూపుతున్నాడు. వారం రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రత 40డిగ్రీలకు పైగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస�
నవంబర్ 31వరకు పొడిగించిన ప్రభుత్వం రామగిరి, ఏప్రిల్ 22: ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో కీలక భూమిక పోషించే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ)ల పదవీకాలం మరో ఆరు నెలలు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు
రంజాన్ తోఫా, ఇఫ్తార్ ఇస్తున్న ఘనత దేశంలో తెలంగాణదే ఇఫ్తార్ విందులో విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 22 : అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజ�
ఉమ్మడి జిల్లాలో 42,003 మంది విద్యార్థులు 240 పరీక్ష కేంద్రాలు వేసవి దృష్ట్యా ప్రతి కేంద్రంలో తాగునీటి వసతి, వైద్య సేవలు ఈ సారి 11 పేపర్లలో 6 పేపర్లకు పరీక్షలు మే 23 నుంచి పరీక్షలు ప్రారంభం ప్రత్యేక తరగతులతో విద్యా�
సూర్యాపేటలో విక్రయిస్తుండగా పట్టివేత 15 కిలోలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ సూర్యాపేట సిటీ, ఏప్రిల్ 22 : గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప