మునుగోడు ఉప ఎన్నికల నిర్వహణకు ఈ నెల 7న నోటిఫికేషన్ వెలువడనుంది. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు పాతా తాలుకా కేంద్రమైన చండూరు తాసీల్దార్ కార్యాలయంలో ఏర్పాట్లు చేస్�
రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మునుగోడుతో పాటు పలు రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల �
హైదరాబాద్లోని చెత్త డంపింగ్యార్డును దండుమల్కాపురానికి తీసుకొచ్చి చౌటుప్పల్ను కంపు చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి రాజగోపాల్రెడ్డి అని, ఉప ఎన్నికలో అతడిని చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని మ�
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని బండపాలెంలో గ్రామపంచాయతీ భవనం శిలాఫలకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఎంతో కాలంగా ఎదురుచూసిన గట్టుప్పల్వాసుల కల నేడు నెరవేరుతున్నది. సమైక్య రాష్ట్రంలో ఎన్నిసార్లు విన్నవించుకున్నా అమలుకు నోచుకోని స్వప్నం నేడు నెరవేరుతున్నది.
దేవరకొండ మున్సిపాల్టీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చి దిద్దుతామని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని 10వ వార్డులో రూ. 30 లక్షలతో నిర్మించనున్న సీస
జిల్లాలో మూడు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా వర్షం భారీగా పడింది. అత్యధికంగా తుంగతుర్తి మండలంలో 10.58 సెంటీమీటర్ల వర్షం కురిసింది.