నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు గాను ఆదివా రం నాటికి 588.30 అడగుల వద్ద 306.9878 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 6660 క్యూసె�
నందికొండ: ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాంచీలో నది మార్గంలో విహారించేందుకు పర్యాటకులు ఉత్సాహం కనబరిచారు. కృష్ణా
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి పునాదులుఏడేండ్లలో అద్భుతమైన మార్పువ్యవసాయ అనుబంధ వృత్తుల బలోపేతానికీ ప్రణాళికలుమాంసం, చేపల ఉత్పత్తిలో మనమే నంబర్ వన్రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ�
నల్లగొండ జీజీహెచ్లో రూ.కోటిన్నరతో ఏర్పాటుడిజిటల్ ఎక్స్రే యంత్రం కూడా.. త్వరలోనే అందుబాటులోకిఇక 90 శాతం పరీక్షలు ఉచితంగానే.. వ్యాధి నిర్ధారణలో కీలకమైన పరీక్షలు రోగికి భారంగా మారిన వేళ.. డయాగ్నస్టిక్ సె
సాగర్ ఎడమ కాల్వ కింద జోరుగా నాట్లు50 శాతం పూర్తిమరో 20 రోజుల్లో పూర్తిస్థాయిలో..కూలీల కొరతతో కొంత ఆలస్యంప్రత్యామ్నాయ పద్ధతులపైనా పెరిగిన ఆసక్తిసాగర్ ఎడమ కాల్వ కింద జోరుగా నాట్లు నాగార్జున సాగర్ ఎడమ కాల
చూడముచ్చటగా అభివృద్ధి పనులుపల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు పల్లె ప్రగతి పనులతో నల్లగొండ మండలంలోని రసూల్పురం దశ మారింది. గతంలో వెలుగుపల్లి పంచాయతీ పరిధిలో భాగమైన ఈ ఆవాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం నూత
దేవరకొండ గిరిజన గూడేలకు194 ట్రాన్స్ఫార్మర్లు, మూడో లైనుఉన్నచోటే ఆర్థిక పురోభివృద్ధికి దోహదంనెలాఖరులోగా పూర్తికి సర్కారు ఆదేశం అభివృద్ధికి దూరంగా విసిరేయబడి దశాబ్దాల తరబడి తీవ్ర నిర్లక్ష్యానికి గురై�
నీలగిరి: సీఎం కేసీఆర్ సహకారంతో కోట్లాది రుపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మౌలిక సదుపా యాల కల్పనకు కృషి చేస్తున్నానని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భుపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని పద
మునుగోడు: రోజుకు ఉపాధి కూలీ ఎంతిస్తుండ్రమ్మా.. అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉపాధిహమీ కూలీల ను ఆప్యాయంగా పలకరించారు. శుక్రవారం మునుగోడు మీదుగా వెళ్తూ కాన్�
శాలిగౌరారం: శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నుంచి సాగు నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు కింద వానాకాలం సాగు సందడి నెలకొన్నది. నాన్ ఆయకట్టు పరిధిలో వరి నాట్లు పూర్తి అయినప్పటికీ ఆయకట్టు కింద ఇంకా ముమ్మ�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు అధికారులు మొదటి విడుత నీటి విడుదలను నిలిపి వేసారు. వానకాలంలో పంటల సాగుకు గత నెల 18 న అధికారులు నీటిని విడుదల చేయగా గడువు ముగియడంతో కాలువలకు శుక్రవారం నీటి విడుద
నందికొండ: పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వా యర్లో నీటి మట్టం 575 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడాని�
ఆ గ్రామం గతంలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. ఊళ్లో ఎటుచూసినా సమస్యలే. అలా కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న గ్రామం కాస్తా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ‘పల్లె ప్రగతి’ పుణ్యాన అభివృద్ధిని చవిచూసింది. మున�
ఫిర్యాదు కోసం డయల్ 100తో అనుసంధానంఎన్సీఆర్పీ పోర్టల్ ద్వారా నగదు బదిలీ నిలిపే అవకాశంఎస్పీ ఏవీ రంగనాథ్సీజ్ చేసిన వాహనాల క్లియరెన్స్లో నిబంధనలు పాటించాలి నల్లగొండ సిటీ, ఆగస్ట్ 19 : సైబర్ నేరాలను కట�