అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టి మురిసిపోయిన అక్కాచెల్లెలుజిల్లావ్యాప్తంగా సందడే సందడి రామగిరి, ఆగస్టు 22 : జిల్లావ్యాప్తంగా ఆదివారం రక్షాబంధన్ వేడుకలను ఆప్యాయతానురాగాలతో ఘనంగా జరుపుకున్నారు. అన్నాదమ్మ�
నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి భారీ ఆదాయంఅధికంగా ధాన్యం కొనుగోళ్లతో పెరిగిన ఆదాయంరైతుల కోసం వివిధ కార్యక్రమాలు అమలు నిడమనూరు, ఆగస్టు 22 : నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్దేశిత లక్ష్యానికి మించి
తొలి విడుతలో 76శాతానికి మించి విద్యార్థుల చేరికఎల్లుండి నుంచి రెండో విడుత అడ్మిషన్లు షురూహాలియా కొత్త కాలేజీలోనూ 84శాతం సీట్లు భర్తీసబ్జెక్టు నిపుణులు, నాణ్యమైన బోధన, మెరుగైన మౌలిక వసతులు వెరసి.. దోస్త్ (�
ఇటీవల కురిసిన వర్షాలతో రైతులకు ఊరటపంటల సస్యరక్షణ చర్యల్లో హలధారులు చింతలపాలెం, ఆగస్టు 22 : నెల రోజులుగా వర్షం లేక వాడుబట్టిన పత్తి చేలకు ఇటీవల కురిసిన వర్షం ప్రాణం పోసింది. మిర్చి నారుకు ఈ ముసురు ఎంతో మేలు �
కోదాడ రూరల్: రాష్ట్రంలోని దళితుల ఆత్మ గౌరవం పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్సార్ దళిబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని టీఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతా బాబుమాదిగ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణ�
రామగిరి: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐటీఐ వివిధ ట్రెడ్స్ పూర్తి చేసిన వారికి ఈనెల 24న మోగా జాబ్మేళా నిర్వహిస్తు న్నట్లు నల్లగొండ ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సి పాల్ బి.వెంకట్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ
రామగిరి: నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ)లో న్యాక్ బృందం పర్యటన చేయనుంది. అయితే కళాశాలకు న్యాక్(నేషనల్ అసిసెమెంట్ అండ్ అక్రి డేషన్ కౌన్సిలర్) బృందం ఈనెల 25, 26న నల్లగొండలోని కళాశాలకు చేరుకుంటుం
డిగ్రీ అడ్మిషన్లలో ఉమ్మడి జిల్లాలో దోస్త్ హవా 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తొలి విడతలో 2,911 చేరిక ఈనెల 25 నుంచి దోస్త్ రెండ విడత అడ్మిషన్లు..! అత్యదికంగా ఎన్జీ, ద్వితీయంలో ఉమెన్స్ హలియా నూతన కళాశాలలో సహితం 84శాతం �
నార్కట్పల్లి: మూత్ర విసర్జన కోసం వెళ్లి కళ్ళు తిరిగి డ్రైనేజీలో పడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని ఏపీ లింగోటం 65వ నంబర్ జాతీయ రహదా రిపై ఆదివారం జరిగింది. ఎస్ఐ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం హైదర�
అన్నా చెల్లెళ్లు… అక్కా తమ్ముళ్ల ఆత్మీయ అనురాగానికి ప్రతిక అయిన రక్షాబంధన్ వేడుకలను ఆదివారం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరపుకున్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికి తన సోదరి, ఐసీడీఎస్
మాడ్గులపల్లి: సోదర, సోదరీమణుల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. భారతదేశమంతటా రాఖి పౌర్ణమి వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నారు. కానీ ఆ ఇంట కన్నీరే మిగిలింది. వాళ్లు ఐదుగురు అక్కాచెల్లెల్లు.. ప్రతి సంవత్సరం రాఖ�
రూ.5.30 కోట్లతో నిర్మాణం మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపులో నిర్మిస్తున్న మినీ రవీంద్రభారతి పనులు చురుగ్గా సాగుతున్నాయి. పట్టణానికి మరో తలమానికంగా నిలిచేలా ఈ రవీంద్ర భారతి పనులను �
పాత కక్షలతో కన్నతల్లిపై దాడి గతంలో బీరు సీసాతో పొడిచి హత్యాయత్నం గంటపాటు గ్రామంలో స్వైర విహారం నిడమనూరు: ఆస్థి తగాదా నేపథ్యంలో కన్న తల్లిపైనే కాఠిన్యాన్ని ప్రదర్శించాడో ప్రబుద్ధుడు.. తన తోబట్టువుకు ఎక్�
పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలో 11 కిలోమీటర్ల మేర 5 వేల మొక్కలు ప్రతి కిలోమీటరకు ప్రత్యేక వాచర్ పెద్దఅడిశర్లపల్లి: కోదాడ-జడ్చర్ల 167 జాతీయ రహాదారికి హారిత శోభ సంతరింకుంది. ఇటీవల మండల పరిధిలో జాతీ య రహాదారిని �
కట్టంగూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. ఏడాది క్రితం మొదలైన ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. నిరంతరం పారిశుధ్య పనులతో గ్రామాల్లో ఎక్కడ చూ�