భారీగా పత్తి విత్తనాలు స్వాధీనం | అనుమతులు లేకుండా పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ఇద్దరిని వ్యవసాయ అధికారులు అదుపులోకి తీసుకుని వారి నుంచి పెద్ద ఎత్తున పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నా�
ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి | ఆపదలో ఉండే వారికి ఎల్లప్పుడూ అండగా నిలిచే నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మరోసారి తన గొప్పమ నసును చాటుకున్నరు.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ,మే 23: తమ కూతురు పెండ్లికి హాజరుకాలేని పరిస్థితులలో ఉన్న పెండ్లి కూతురు తల్లిదండ్రులను తన వాహనంలో తరలించారు మహబూబ్నగర్ వన్టౌన్ సీఐ రాజేశ్వర్గౌడ్. వివరాల్లోకి వెళ్తే.. వనపర్
కందనూలు, మే 8 : ఆరోగ్య విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటా ఫీవర్ సర్వేకు ప్రతిఒక్కరూ సహకరించాలని మండల వైద్యాధికారి దశరథం అన్నారు. శనివారం వారి ఆధ్వర్యంలో మం�
క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ఏనుగొండలో ఫాస్ట్ బాక్స్ క్రికెట్ ప్రారంభంమహబూబ్నగర్టౌన్, ఏప్రిల్ 21: జిల్లా క్రీడాకారులు క్రికెట్లో రాణించాలని క్రీడాశాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ అన్నార
సత్వర పరిష్కారం దిశగా అడుగులుగద్వాల న్యూటౌన్, ఏప్రిల్ 19: ఆమెకు అండగా ఓ సైన్యమే ఉన్నది.. ఆపదలో పరిష్కార మార్గం చూపుతున్నది. ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు అతివలకు రక్షణ కవచంలా నిలుస్తున్నది. షీ టీంకు ఒక్
43 కి.మీ. టన్నెల్కు గానూ 33 కి.మీ. పూర్తి అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 10 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చివరి ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలనే ల క్ష్యంతో అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లి సమీపంలో ఎస
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వెల్లడి జడ్చర్ల/అచ్చంపేట, ఏప్రిల్10: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 14న జడ్చర్లకు వస్తున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ఏర్పాట్లకు సంబంధించి శనివారం ఎమ్మెల్యే బాద�
1.13 కిలోల బంగారం స్వాధీనంఉండవెల్లి, ఏప్రిల్10: ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.3.5 కోట్లను పోలీసులు పట్టుకున్నారు. కర్నూల్ జిల్లా ఎస్పీ ఫకీరప్ప, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ లక్ష్మీదుర్గయ్�
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తా వద్ద బుధవారం ఈ దుర్ఘటన జరిగింది.