గట్టు, మార్చి 28 : మండల కేంద్రంలోని టీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల వచ్చే ఏడాది నుంచి సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ(సీవోఈ) కళాశాలగా మారనున్నది. ఇందుకు సంబంధించి సాంఘిక సంక్షేమ గురుకులాల రాష్ట�
వైభవంగా అలివేలుమంగఅమ్మవారి కల్యాణోత్సంపాల్గొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 28: మన్యంకొండలోని అలివేలుమంగ అమ్మవారి కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. క
నాగర్కర్నూలు : లంచం తీసుకుంటూ ముగ్గురు వీఆర్వోలు అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డారు. నాగర్కర్నూలు జిల్లా బల్మూరు మండలంలోని ముగ్గురు వీఆర్వోలు రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రై�
నాగర్కర్నూల్ : అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్ కాలనీలో వింత సంఘటన చోటు చేసుకుంది. వరాహం (పంది) నిద్రిస్తూ ఉండగా.. దాని పాలను పిల్లి తాగింది. ఈ సంఘటనను గమనించిన పట్టణ ప్రజలు, కాలనీవాసులు ఆశ్చర్యానికి గు