నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా పాలేరు రిజర్వాయర్ నింపి జిల్లా రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. పొట్టకొచ్చిన వరిచేలు సాగునీరు లేక ఎ�
నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందా ? ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించబోమని అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసినా.. ఇప్పటివరకు మళ్లీ ఆ అంశంపై స్పందించకపోవడంతో అనుమానాలు వ్య
Water Release |ఏపీలోని రెండు జిల్లాలకు తాగునీటి సమస్య పరిష్క్రాం కోసం అధికారులు నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి మూడు టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు.
కృష్ణా జలాల్లో నీటి వాటాలను తేల్చకుండా నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించడంతో ఐదు ఉమ్మడి జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి హెచ్�
కేఆర్ఎంబీకి కృష్ణానది ప్రాజెక్టులు అప్పగింతను నిరసిస్తూ బీఆర్ఎస్ తలపెట్టిన చలో నల్లగొండ సభకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొననున్న బహిరంగసభ కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో �
కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కారు వ్యవహారశైలి ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. కృష్ణా నదిలో నీటి వాటాలు తేలకముందే శ్రీశైలంతోపాటు నాగార్జుసాగర్ ప్ర�
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వదిలిన నీరు శుక్రవారం ఉదయం పాలేరు రిజర్వాయర్కు చేరుకుంది. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించే పాలేరు రిజర్వాయర్ డెడ్ స్టోరే
యాసంగి సాగుకు రైతాంగం సిద్ధమైంది. పల్లెల్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ముగియడంతో రైతులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. యాసంగి సాగు కోసం దుక్కులు దున్నతూ బిజీ అయ్యారు.
రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఫాల్స్ సర్వేలని, అవేవీ నిజం కావని అన్నారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి, బీమా నదులకు వరద పోటెత్తుతున్నది. శనివారం పెన్గంగ ఉప్పొంగి ప్రవహించింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది.
రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులు, కాలువల మరమ్మతు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జూన్ ఆఖరు నాటికి పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నది.
పోలవరం డైవర్షన్ ద్వారా నాగార్జునసాగర్ ఎగువన వినియోగించుకోవాల్సిన 45 టీఎంసీల జలాలు తెలంగాణకే చెందుతాయని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ మేరకు బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్లో కౌంటర్ అఫిడవిట్