రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శనివారం జూరాల ప్రాజెక్టుకు 2.67 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా, 43 గేట్లు తెరిచి నీటిని వదులుతున్నా రు.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతున్నది. విభజన చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రాల అభ్యంతరాలను, విజ్ఞప్తులను పట్టించుకోకుండా కేంద్రం చేతిలో కీలుబొమ�
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద స్వల్పంగా పెరిగింది. ఆదివారం సాయంత్రానికి 2.08 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా డ్యాం 36 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
రూ. 5.5 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కొనసాగుతున్న పనులు నందికొండ, జూన్ 29 : నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు పాత గేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసే పనులు ముమ్మరంగా సాగుతున్న�
తెలంగాణ, ఏపీకి ముసాయిదా అందజేసిన కేఆర్ఎంబీ హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు ప్రొటోకాల్ ముసాయిదాను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సిద్ధం �