వానకాలం వరుణుడు కరుణించకపోవడంతో ఎగున వర్షాల్లేక నాగార్జునసాగర్లోకి వరద చేరని సంగతి తెలిసిందే. దాంతో యాసంగి సీజన్కు సాగర్, ఏఎమ్మార్పీ ఆయకట్టులో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది.
నాగార్జునసాగర్, కాళేశ్వరం, మూసీ మూడు నదుల నీటితో కళకళలాడిన సూర్యాపేట జిల్లాలోని పెన్పహాడ్ మండలం నేడు కరువు కోరల్లో చిక్కుకున్నది. ఈ మండలంలో 32వేల ఎకరాల సాగు భూమి ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడం వల్ల నల్లగొండకు తీవ్ర నష్టం జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ప్రాజెక్టుల నీటిని రైతులకోసం సద్వినియోగం చేసింది. నాగార్జున సాగర్ ఆయకట్టుకు రెండు పంటలకు నీళ్లిచ్చింది. సాగునీటి ప్రాజెక్టులపై �
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు లేకపోవడంతో ప్రభుత్వం ఆయకట్టు పరిధిలో క్రాప్ హాలిడేని ప్రకటించింది. యాసంగిలో పంటలు సాగు చేయొద్దని వెల్లడించింది.
;ఆశించిన స్థాయిలో లేకపోవడంతో యాసంగిలో ఆయకట్టుకు నీరందించే పరిస్థితి లేదు. వానకాలంలో వరికి మంచి ధర రావడంతో యాసంగిలో వరి సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో వరి సాగు ప్రశ్నార్థకమైంది. బోర్లు వేసుకున్న రైతులు మాత్రమే ఎకరం నుంచి రెండెకరాల వరకు సాగు చేస్తున్నారు. చాలా మంది రైతులు ఆరుతడి
Nagarjuna sagar Dam | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ నాగార్జునసాగర్ డ్యామ్ను స్వాధీనం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యత్నించడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఏపీది దుస్సాహసమైన చర్�
CM KCR | ఖమ్మం, నల్గొండ జిల్లాల రైతులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడంతో వేసిన రైతులు వేసి పంటలు
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో ఆయకట్టు పరిధిలో ఈ సీజన్లో వరి సాగు చాలా వరకు తగ్గింది. యాసంగిలోనూ సరిపడా నీళ్లు అందే పరిస్థితులు కనిపించడం లేదు.
పేరుకు స్థిరీకరించిన ఆయకట్టు. పంటలకు ప్రాణం పోసేందుకు కాల్వలు కూడా తవ్వారు. కానీ, పట్టించుకునే వారేరి? కాల్వల మాట అటుంచితే ప్రాజెక్టునైనా పట్టించుకున్నారా? ఫలితం.. లీకేజీలు, కాల్వల ధ్వంసంతో మూసీ ఆయకట్టు న
సమైక్య పాలనలో ప్రజలు మంచినీటి కోసం అష్టకష్టాలు పడ్డారు. వేసవిలో అయితే మహిళలు బిందెడు నీటి కోసం చేతిపంపుల వద్ద గంటల కొద్దీ నిరీక్షించిన పరిస్థితి. నల్లా నీళ్లు రాక ఆందోళనకు దిగిన సంఘటనలు అనేకం. ఇప్పుడా దు�
ఈ సారి వానకాలంలో సరైన వర్షాలు కురువక పోవడంతో సాగునీటి ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదు. అయినా మండలంలోని 90 శాతం చెరువుల్లో నేటికీ పుష్కలంగా నీరుండడంతో ఆయా గ్రామాల్లో భూగర్భ జలాలు సంవృద్ధిగా లభిస్తున్నాయి. �
రాష్ట్రంలో ఈ వానకాలం 40.56 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఇరిగేషన్ శాఖ యాక్షన్ప్లాన్ను సిద్ధం చేసింది. నిరుటి వానకాలంలో 39.35 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించగా, ఈ సారి ఆయకట్టు మరింతగా విస్తరించనున్�