నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ డ్యాం 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 2,60,844 క్యూసెక్కుల వరద నీరు నాగార్జునసాగర్�
నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయం ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండి ఉండటంతో అధికారులు 14 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Krishna | కృష్ణా బేసిన్లో పలు ప్రాజెక్టుల వరద కొనసాగుతున్నది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా పెరిగిన వరద పెరిగింది. దాంతో అధికారులు ఎనిమిది గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నా�
ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం (Nagarjuna Sagar) నిండుకుండా మారింది. శ్రీశైల ప్రాజెక్టు నుంచి 93,127 క్యూసెక్కుల వరద సాగర్కు వచ్చి చేరుతుతున్నది. ఇప్పటికే పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుక
నాగార్జునసాగర్ డ్యామ్ పర్యవేక్షణకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీని కోరారు. ఈ మేరకు తాజాగా బోర్డుకు లేఖ రాశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అర్ధరాత్రి వేళ అప్రజాస్వామికంగా ఏపీ సర్కార్
Nagarjuna Sagar | ఎగువన కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు పెద్దఎత్తున వరద వచ్చిచేరుతున్నది. శ్రీశైలం నుంచి 67 వేల క్యూసెక్కుల వరద సాగర్కు వస్తున్నది.
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యామ్ కుడి కాలువ హెడ్రెగ్యులేటరీ, కుడివైపు గేట్ల నిర్వహణ బాధ్యతను తెలంగాణకు అప్పగించేందుకకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ససేమిరా అంటున్నది. తమ ఆధీనంలోనే కొనసాగుతాయని తేల్చిచెప్�
బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ కృష్ణా నదిలోని నీటిని పొదుపుగా వాడుకున్నది. పదేళ్ల పాలనలో ఏనాడూ కనిష్ఠ స్థాయికి చేరుకోలేదు. ప్రతి ఏటా రెండు పంటలకు పుష్కలంగా నీ�
తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాలకు అన్నపూర్ణగా విరాజిల్లుతూ, ఆధునిక దేవాలయంగా పేరొందిన నాగార్జునసాగర్ ఆనకట్టకు శంకుస్థాపన చేసి నేటికి 69 వసంతాలు పూర్తి చేసుకొని 70వ వసంతంలోకి చేరింది. రైతులు కరువుతో విలవిలాడుత�
శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్లతోపాటు ఔట్లెట్లను స్వాధీనం చేసుకునేందుకు ఇప్పటికే గెజిట్ను జారీ చేశామని, అయితే వాటి నిర్వహణకు రూ.200 కోట్ల సీడ్మనీని డిపాజిట్ చేయాల్సి ఉన్నదని కేంద్ర జల్శక్తి శాఖ
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న మేజర్ల ద్వారా సాగునీరు చివరి భూములకు చేరక రైతులు ఇంతకాలం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరుణుడు కరుణించడంతో మేజర్ల కింద చివరి భూములకు నీరు చేరింది.
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నీటి విడుదలకు సంబంధించిన షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణానదికి వరద పోటెత్తడంతో సాగర్ జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతున్నది. ఈ న�