Digital Ration Cards | ఏపీలో కొత్త రేషన్ కార్డులపై ఆ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 25వ తేదీ నుంచి 31 వరకు రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అక్రమాలకు ఆస్కారం లేక�
Nadendla Manohar | పేర్ని నాని వ్యవహారంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. పేర్ని నానికి చెందిన రెండో గోదాములపై క�
Minister Manohar | వైసీపీ పాలనలో కాకినాడ పోర్టును లాక్కుని యదేచ్ఛగా బియ్యం అక్రమ రవాణాను కొనసాగించారని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఆరోపించారు.
పండుగవేళ సామాన్యులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన ఈ తరుణంలో తక్కువ ధరకే వంటనూనెలను అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Minister Nadendla | ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించాలన్నదే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధ్యేయమని, అందుకోసమే ఆయన పోరాడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
Nadendla Manohar | మాజీ సీఎం వైఎస్ జగన్పై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. జగన్ పరిపాలనే రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు అని విమర్శించారు. మంగళగిరిలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల �
New Ration Cards | ఏపీకి లక్ష టన్నుల కంది పప్పు కేటాయించాలని కేంద్రాన్ని కోరామని ఆ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దేశవ్యాప్తంగా కందిపప్పు కొరత వేధిస్తున్నా ఏపీలో కంది పప్పు రూ.150కే అందిస్తు
AP News | ఏపీలోని కూటమి ప్రభుత్వం సామాన్యులకు గుడ్న్యూస్ చెప్పింది. బియ్యం, కందిపప్పు వంటి నిత్యవసరాల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అన్ని స్థానాల్లో జనసేన ఘన విజయం సాంధించింది. పార్టీని విజయపథాన నడిపిన జనసేనాని పవన్కల్యాణ్ (Pawan Kalyan) ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు.
Janasena | కలలు కనండి అంటూ వేదికపై నుంచి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడమే తప్పా యువత గురించి ఆలోచించారా..? అంటూ జనసేన నాయకురాలు, కాకినాడ మాజీ మేయర్ పీ సరోజన పవన్ కల్యాణ్తో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదె�
Investigation | ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సలహదారుల (Advisors) వల్ల భారీ సంఖ్యలో ప్రభుత్వ ధనం వృథా అవుతుందని జనసేన(Janasena Leader) నాయకుడు నాదేండ్ల మనోహర్(Nadendla Manohar) పేర్కొన్నారు.
Nadendla Manohar | రైతుల మేలు కోసం నిర్మించాల్సిన రైతు భరోసా కేంద్రాలను ఏపీ ప్రభుత్వం దళారుల జేబులు నింపుతుందని జనసేన (Janasena ) రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆరోపించారు.
సినిమా టిక్కెట్ల పెంపు ఉత్తర్వుల జారీలో సినిమా పెద్దలు వ్యవహరించిన తీరుపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. సీఎం జగన్కు సన్మానం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పడం...