అమరావతి : జగన్ సర్కారు స్థానిక సంస్థల నిధులు దోచి ఆర్థిక సంక్షోభం సృష్టించిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. స్థానిక సంస్థల్లో ఉన్న నిధుల్ని కూడా దోచేసి సర్పంచ్ ల
రత్నప్రభ అభ్యర్థిత్వంపై సంతృప్తి | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ అభ్యర్థిత్వంపై జనసేన సంతృప్తిగా ఉందని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.