నాగాలాండ్లోని మోన్జిల్లాలో ఉన్న అతిపెద్ద గ్రామాల్లో లాంగ్వా ఒకటి. నాగాలాండ్ రాజధాని కొహిమాకు 380 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే..? భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఉంటుంది. �
భారత్లో 51 శాతం మంది చిన్నారులు పేదరికం, వాతావరణ విపత్తుల నీడలో బతుకీడుస్తున్నారని తాజా అధ్యయనం పేర్కొన్నది. మొత్తం ఆసియా వ్యాప్తంగా 35 కోట్ల మంది చిన్నారులు ఈ రెండు విపత్తుల కబంధహస్తాల కింద ఉన్నారని ‘జన�
Myanmar prison:మయన్మార్ రాజధాని యంగూన్లో ఉన్న ఇన్సెన్ జైలులో ఇవాళ భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ ఘటనలో 8 మంది మృతి చెందారు. జైలు ఎంట్రెన్స్ గేటు వద్ద రెండు పార్సిల్ బాంబుళ్లు పేలాయి. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ
మయన్మార్, థాయ్లాండ్ సరిహద్దు ప్రాంతమైన మైవాడిలో చాలా భాగం రెబల్ గ్రూప్ నియంత్రణలో ఉంది. అయితే ఐటీ ఉద్యోగాల పేరుతో కొందరు భారతీయులను నకిలీ రాకెట్ ఉచ్చుపన్నింది. ఈ నేపథ్యంలో తమ దేశంలోకి అక్రమంగా ప్ర
Suu Kyi:మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ మాజీ సలహాదారుడు, ఆస్ట్రేలియా ప్రొఫెసర్ సీన్ టర్నల్కు మూడేళ్ల జైలుశిక్ష విధించారు. గత ఏడాది ఫిబ్రవరిలో యంగూన్లో సీన్ టర్నల్ను అరెస్టు చేశారు. సూకీ ప్రభుత్వ
Myanmar army helicopters: మయన్మార్లో జుంటా సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడు మంది చిన్నారులు మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. ఓ స్కూల్ బిల్డింగ్లో రెబల్స్ తలదాచుకున్నట్లు భావించిన సైన్యం తమ హెలికాప్టర్లత
Myanmar | మయన్మార్లో (Myanmar) భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 7.56 గంటలకు యాంగాన్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదయింది.
నైపితా: మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీని జైలు తరలించారు. ఇన్నాళ్లూ గృహనిర్బంధంలో ఉన్న ఆమెను రాజధాని నైపితాలో ఉన్న జైలుకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.గత ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్ ప్
సైన్యం పాలనలో ఉన్న మయన్మార్లోని న్యాయస్థానం ఆ దేశ మాజీ నాయకురాలు అంగ్ సాంగ్ సూకీ అవినీతికి పాల్పడినట్టు నిర్ధారించింది. ఆమెపై నమోదైన పలు అవినీతి కేసుల్లో మొదటిగా ఆమెకు ఐదేండ్ల జైలు శిక్ష
జెనీవా: గతేడాది మయన్మార్లో జరిగిన ఘర్షణల్లో 1,500 మందికి పైగా పౌరులు హత్యకు గురయ్యారని ఐక్యరాజ్యసమితి (యూఎన్వో) మానవ హక్కుల ప్రతినిధి రవీనా షందాసనీ అంచనా వేశారు. చట్టవిరుద్ధంగా కనీసం 11,787 మందిని నిర్బంధంలో�
యాంగోన్: మయన్మార్లో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిరసనకారులను ఆ దేశ సైన్యం అణగదొక్కుతున్నది. తాజాగా ఆదివారం యాంగోన్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఒక గుంపుమీదకు మిలటరీ
General Min Aung Hlaing : మయన్మార్ దేశ ప్రధానమంత్రిగా సైనిక నాయకుడు తనకు తాను ప్రకటించుకున్నాడు. రెండేండ్ల తర్వాత ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికలు నిర్వహిస్తామని జనరల్ మిన్ ఆంగ్ హేలింగ్ చెప్పాడు.
నేపిడా: సైనిక నిర్బంధంలో ఉన్న మయన్మార్ నేత అంగ్సాన్ సూకీ (76) ఆమె వ్యక్తిగత సిబ్బంది కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని ఆమె న్యాయవాది వెల్లడించారు. కరోనా వైరస్ మయన్మార్ను వణికి�