సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో ఆదివారం బోనాల ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. అమ్మవారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముత్యాలమ్మ ఆలయంలో బోనాల వేడుకలను ఘనంగ�
MLC Kavita | బీఆర్ఎస్ పార్టీ (BRS party) కీలక నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) ఆదివారం ఉదయం సికింద్రాబాద్ (Secundrabad) లోని ముత్యాలమ్మ ఆలయాన్ని (Muthyalamma Temple) సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయం పునరుద్ధరణ పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 14వ తేదీన దుండగుడు అమ్మవారి ఆలయం పై దాడి చేసి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మరుసటి రోజు నుంచి అమ్�
సంచలనం సృష్టించిన ముత్యాలమ్మ దేవాలయ విధ్వంస ఘటనకు నిరసనగా పలు సంస్థలు ఈ నెల 19న చేపట్టిన ప్రదర్శనల్లో పోలీసులపై దాడులకు పాల్పడ్డ ఐదుగురు వ్యక్తులను మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించార�
సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంపై జరిగిన దాడికి నిరసనగా పలు ధార్మిక సంఘాలు నిర్వహించిన ‘సికింద్రాబాద్ బంద్’ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ర్యాలీ సందర్భంగా ఆందోళనకా�
ప్రశాంతంగా ఉండే నార్త్జోన్ పరిధిలో ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు ఎంతో బాధను కలిగిస్తున్నాయని, ప్రశాంత వాతావరణం కోసం సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ కోరారు.
సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయం పై జరిగిన దాడికి నిరసనగా పలు ధార్మిక సంఘాలు ఇచ్చిన ‘సికింద్రాబాద్ బంద్' పిలుపు శనివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
కొన్ని వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే వరుస ఘటనలు నగర ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒక ఘటన జరిగితే మళ్లీ అలాంటివి పునరావృతం కాకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. ఆ దిశగా అ�
హైదరాబాద్లో చోటు చేసుకుంటున్న నేర ఘటనల వెనుక నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం విధ్వంసంపై స్థానికులు ముందే హెచ్చరించినా పోలీసులు పట్టించుకోలేదన్న ఆరోపణలు �
సికింద్రాబాద్లోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంపై ఓ ఆగంతకుడు సోమవారం తెల్లవారుజామున దాడిచేసి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. కాళ్లతో తన్నుకుం టూ లోనికి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని కాళ్లతో తన్నుతూ ప�
సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలోని అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారనే విషయాన్ని తెలుసుకున్న కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్, బీజేపీ నేత మాధవ�
సికింద్రాబాద్ (Secunderabad) మోండా మార్కెట్ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.