సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ బలమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. ఆదివారం భైంసా పట్టణంలోని సంజీవ్రెడ్డి ఫ్యాక్టరీలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే తమ బలమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని రువ్వి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లా
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటెయ్యాలని బీఆర్ఎస్ ముథోల్ అభ్యర్థి, ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో పోచమ్మ, మహాలక్ష్మి, సాయిబాబా, మల్లన్న ఆలయాల్లో �
మౌలిక వసతుల కల్పనకు అన్ని విధాలా కృషిచేస్తామని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. తన దత్తత గ్రామం మండలంలోని సూర్యాపూర్లో శనివారం ఆయన పర్యటించారు. శ్రావణ మాసం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక ప�
వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని రైతాంగానికి తీవ్రంగా నష్టం జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదని రాష్ట్ర అటవీ, �
తెలంగాణ ప్రగతి, సంక్షేమ సారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా ఆవిర్భావం తర్వాత సీఎం హోదాలో తొలిసారి వస్తున్నందున కనీవినీ ఎరుగనిరీతిలో స్వాగ�
దివంగత, మాజీ మంత్రి గడ్డెన్న సేవలు చిరస్మరణీయమని, ఆయన లోటు ఎన్నటికీ తీరదని పలువురు నాయకులు పేర్కొన్నారు. భైంసా మండలంలోని లింగా, దేగాం గ్రామాల్లో, మండల పరిషత్ కార్యాలయంలో గడ్డెన 19వ వర్దంతిని ఘనంగా నిర్వహ�
మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అ న్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ముథోల్లోని జీఎం ఫంక్షన్ హా ల్లో బుధవారం ముస్లింలకు తోఫాను పంపిణ�
యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో నడవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని నిర్మల్ చౌరస్తా శివాజీ చౌక్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు ఆదివారం భూమి పూజ చేశారు.
భైంసా పట్టణాభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నానని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని కుంట ఏరియా లో రూ.45 లక్షలతో మైనార్టీ షాదీఖానాకు ఆదివారం శంకుస్థాపన చేశారు.
జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ 50వ రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక పర్యావరణ, ఇన్స్పైర్ అవార్డ్, మనాక్ ప్రదర్శనలను సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబి
రైతులు, ప్రభుత్వానికి మ ధ్య రైతు వేదికలు వారధిగా నిలుస్తున్నాయని ము థోల్ ఎమ్మెల్యే జీ విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని పార్డీ(బీ) గ్రామంలో రూ.22 లక్షలతో ని ర్మించిన రైతువేదిక నూతన భవనాన్ని సర్పంచ్ తూము పు�
బీఆర్ఎస్తోనే దేశాభివృద్ధి సాధ్యమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండంలోని వడ్ఝరి గ్రామంలో కొన్ని రోజుల క్రితం రైతు సాయినాథ్ అనారోగ్యంతో మృతి చెందాడు.
ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి చెందుతన్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ముథోల్ ఎమ్మెల్యే �