Collector Sandeep Kumar Jha | రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది.
Bus Accident | సింగారం నుంచి బస్సులో 42 మందితో రజతోత్సవ సభకు బయలు దేరారు. బస్సు ముస్తాబాద్ మండల కేంద్రానికి చేరుకోగానే వెనక టైర్ల నుంచి మంటలు వచ్చాయి. ఇది గమనించిన వాహన దారులు బస్సులో ఉన్న వారికి తెలిపే ప్రయత్నం చే�
మల్లన్నసాగర్ నుంచి ముస్తాబాద్ పెద్ద చెరువుకు వస్తున్న నీరు మరో మూడు ఫీట్లు పెరిగిన తర్వాత దిగువన ఉన్న నక్కవాగుకు వదిలి పంటలను కాపాడాలని పలు గ్రామాల రైతులు శుక్రవారం మండలకేంద్రంలో ఎండలో ప్రధాన రహదారి
Rajanna siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు(School bus) కిందపడి మూడేండ్ల చిన్నారి దుర్మరణం(Child died) చెందింది. ఈ విషాదకర సంఘటన సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్లో (Mustabad) చోటు చేసుకుంది. వివరాల్లో
వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు పది వేల చొప్పున పరిహారం అందంచాలని ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ డిమా�
‘రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేద్దాం. కరీంనగర్లో బోయినపల్లి వినోదన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. ఇక్కడి నుంచే పార్టీ అధినేత పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తరు. ఈ నెల 12�
Heart Attack | ముస్తాబాద్: వయసు పైబడిన తర్వాత వచ్చే గుండె జబ్బులు.. ఇప్పుడు చిన్న పిల్లలను బలితీసుకుంటున్నాయి. తాజాగా ఓ డిగ్రీ విద్యార్థి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ విషాద ఘట�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం జిల్లాకు రానున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 3గంటలక�
మెట్ట ప్రాంతమైన ముస్తాబాద్ మండలానికి కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి యాసంగి పంటలు పండుతాయా..? అని రైతుల ఆందోళన చెందుతున్న క్రమంలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తరలివస్తున్న క
పని ముగించుకొని వస్తున్న ఇద్దరు యువకులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలిగొన్నది. డీసీఎం వ్యాన్, ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో వీరు దుర్మరణం చెందారు. బుధవారం రాత్రి రాజన్నసిరిసిల్ల జిల్లా
రాజన్న సిరిసిల్ల : ఈ మూడు నెలల పాటు ప్రణాళికబద్ధంగా కష్టపడి చదివి.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఉద్యోగార్థులకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మొబైల్స్ వాడకాన్ని
కాళేశ్వర గంగ తరలివస్తున్నది. మెట్టను తడిపేందుకు పరవళ్లు తొక్కుతున్నది. సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ నుంచి సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్కు ఆదివారం గోదావరి జలాలు చేరుకొన్నాయి. మల్లన్న సాగర్ �
రాజన్న సిరిసిల్ల : ప్రతిపక్షాలకు పనిలేక సీఎం కేసీఆర్పై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో అమ�
Omicron | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రాజన్న సిరిసిల్లకు పాకింది. జిల్లాలోని ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఓ వ్యక్తికి పాజిటివ్గా తేలింది. సదరు