Music | మన మనసు మీద సంగీతం సానుకూల ప్రభావం చూపుతుందన్నది నిజం. అయితే, సంగీతం మన హృదయాలను మరింత విశాలం చేస్తుందా, మనలో సహానుభూతిని పెంచుతుందా.. అనే అనుమానం కలిగింది బెంజిమన్ అనే ప్రొఫెసర్కు. ఆయన మనస్తత్వశాస్త�
Sangeetha Kala Sisters | ఆ సిస్టర్స్కి రామకథలే అన్నపానీయాలు. రామదాసు కీర్తనలే ఉచ్ఛాస నిశ్వాసలు. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటారు. అయితేనేం, ‘తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు’ అన్న నిశ్చింత. సిఫారసులు, ప్రచార ఆర్భాటాల
కీవ్: ఉక్రెయిన్పై రష్యా ఊచకోతకు పాల్పడుతున్నట్లు ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. యావత్ దేశాన్ని చిత్రహింసకు గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఓ మీడియాతో మాట్లాడిన ఉక్రెయిన్ అధ
కీవ్: ఉక్రెయిన్లోని కీలక నగరాలపై రష్యా బాంబు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అనేక నగరాలపై వైమానికి దాడులు కొనసాగిస్తోంది. కొన్ని నగరాల్లో ఆర్మీ కదం తొక్కుతోంది. అయితే బాంబుల వర్షం నుం�
ఏ గీతానికైనా తన స్వర మధురిమతో ప్రాణంపోస్తారు.. గీతా మాధురి. ఆ గాయని ఇప్పుడు ఇల్లాలిగా, తల్లిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ట్గా, యాంకర్గా ఎన్నో బాధ్యతలు చక్కబెడుతున్నారు. తాజాగా ‘జీ తెలుగు సరిగమప’ పాటల పోటీలకు �
పన్నెండు మెట్ల కిన్నెరపై ఆయన వేళ్లు చకచకా కదలాడతాయి. ఏక్తారను సితార్ కన్నా మిన్నగా పలికించగలడు. కిక్రీ వాద్య విన్యాసం చేస్తూ ఆయన చెప్పే విక్రం రాజు కథ వింటే ఫికర్లన్నీ దూరం అవుతాయి. ఆదిలాబాద్ జిల్లా ద�
ఆధునిక సంగీతంతో వెండితెరను ఊపేసిన స్వర సవ్వడి ఆగిపోయింది. రివ్వున శ్రోతల చెవిని సోకే ఆ పాటల జడి ఇక వినిపించనంది. విలక్షణ గీతాలకు దశాబ్దాల చిరునామా చెరిగిపోయింది. డిస్కోను సినిమా పాటకు జతగా చేసిన స్వరలహర�
Marfa Band | హైదరాబాద్ నగరం.. విభిన్న సంస్కృతుల నిలయం. నిత్యం ఏదో ఒక వేడుకతో సందడిగా ఉంటుంది. కులమతాలకు అతీతంగా పండుగలు, ఉత్సవాలతో నగరమంతా కళకళలాడుతూ ఉంటుంది. అయితే, వేడుక ఏదైనా.. ‘మార్ఫా బ్యాండ్’ ఆ సందడిని మరో మ
Sarigamapa auditions| మీకు నలుగురూ మెచ్చేలా పాటలు పాడటం వచ్చా? మీ వయసు 16 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉందా? అయితే మిమ్మల్ని కోట్లాది ప్రేక్షకులకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది.. జీ తెలుగు. కొత్త గొంతుకలను గుర్తించే కార్యక్రమంలో
akshar band | ‘రాజా చెయ్యివేస్తే అది రాంగై పోదులేరా..’ ఈ కుర్రాళ్లు పాట ఎత్తుకుంటే.. హాలంతా కోలాహలం! ‘ఓం నమః నయన శ్రుతులకు..’ అని శ్రుతి సుభగంగా పాడితే.. ప్రేక్షకుల హృదయ లయలు వంతపాడుతుంటాయి! ‘ఆడేదే వలపు నర్తనం, పాడేదే
Mumbai | సంగీతం అంటే ఇష్టపడని వారెవరూ ఉండరు. తగిన మోతాదులో సౌండ్ పెట్టుకుని వింటే మనసుకు హాయినిస్తోంది. కానీ సౌండ్ పెద్దగా పెట్టి వింటే చికాకు కలుగుతోంది. ఓ వ్యక్తి తన
బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్లు చేస్తున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. కరోనా వలన ఈ మూ�
వాణిజ్య సినిమాలు మొదలుకొని కుటుంబ, ప్రేమకథా చిత్రాల వరకు తనదైన శైలి బాణీలను అందిస్తూ తెలుగులో అగ్రశ్రేణి స్వరకర్తగా కొనసాగుతున్నారు దేవిశ్రీప్రసాద్. ప్రస్తుతం ఆయన భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. శర్వా