మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రూ.లక్షన్నర కోట్ల అవినీతిని ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ‘మూసీ పోరుబాట’ చేపట్టింది. ఈమేరకు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గ�
మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభు త్వం చేస్తున్న రూ.లక్షన్నర కోట్ల అవినీతిని ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ‘మూసీ పోరుబాట’ చేపట్టింది. ఈమేరకు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరాచక పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు విమర్శించారు. విద్యార్థి విభాగం నాయకులతో కలిసి మూసీ బాధితులకు అండగా నిలువనున్నారు. శనివారం ఆ�
musi victims | గాంధీ పేరుమీద గాడ్సే పని చేస్తున్నరు. ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కూడా నమ్మడానికి వీలు లేదు. ఎన్నికలకు ముందు కొన్ని రాజకీయ పార్టీల వాళ్లు చెప్పారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని మూసీ బాధితు
musi victims | మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులు రిలే నిరాహార దీక్ష చేపట్టగా.. ఈ నిరాహార దీక్షకు మూసీ జనందోళన కమిటీ సభ్యులు, శ్రీరామ్ నగర్, గంధం గూడ, హైదర్షాకోట్ కాలనీ వాసులు మద్దతుగా నిలిచారు.
musi victim | అమ్మా రేపు మన ఇల్లు కూలగొడుతున్నారట కదా.. ఏంటీ మన పరిస్థితి అని అడుగుతుంటే.. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ఒకరికి ధైర్యం చెప్పాల్సింది పోయి.. నేను ధైర్యం కోల్పోతున్నానని మూసీ బాధితురాలు ఆవేదన వ్యక�
బిడ్డ పెళ్లి చేస్తున్నం మాకు పైసల్లేవంటే.. ఇటీవలే ఇల్లు కొన్నాం. రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాం. కానీ వాళ్లు ఖాళీ చేయలేదు. ఎందుకంటే వాళ్లు ఇల్లు దొరకలేదు. మాకు ఇక్కడే మంచిగనిపిస్తుంది.. పెళ్లి ఇక్కడే చేస�
Musi victims | నొటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మాకు తెలియని భయం. అసలు మా బాధ ఎలా చెప్పుకోవాలి. గవర్నమెంట్తో ఎలా మాట్లాడాలనేది మాకు ఎక్కడి నుంచి కూడా కనిపించలేదని మూసీ బాధితుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు.
మూసీ సుందరీకరణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట బాధిత ప్రజలకు గ్రాఫిక్ మాయాజాలం చూపించారు. డీపీఆర్ను విడుదల చేయకుండానే ఊరించి ఉసూరు మనిపించారు. ప్రజలు కోల్పోతున్న ఇండ్లు, భూముల వివరాలను చెప్పకుండా �
Rahul Gandhi | ప్రభుత్వ వ్యవస్థలు పేదల ప్రజలకు అండగా ఉండాలని గతంలో మీరు చెప్పిన మాటలు మూసీ బాధితులకు వర్తించవా..? అని ‘గాంధీ సరోవర్' బాధిత చిన్నారులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని నిలదీశారు.
Revanth Reddy | ‘ఈసా నది సమీపంలో ఉన్న మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఎంతకాలం ఉన్నా జీరో వ్యాల్యూయే.. ఈరోజు కాకపోయినా రేపైనా ఆ అపార్టుమెంట్ను కూల్చివేస్తాం’ అని సీఎం రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు. మూసీ, ఈసా నదు
musi victim | రేవంత్ రెడ్డి వచ్చినంక కష్టాలు పెట్టిండు. సంవత్సరం నుంచి నేను తిండి తిప్పలు మానేసి నాకు ఎదిగిన 18 ఏళ్ల పిల్ల ఉంది. ఇల్లు కూల్చుకొని పెండ్లి ఎట్ల చేయాలంటూ మూసీ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఇండ్లను కూల్చాలని చూస్తే సహించబోమని, బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పేద ప్రజల ఇండ్లను కాదు కదా..