హైడ్రాను మొదట స్వాగతించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి మూసీ బాధితుల ఆక్రందన ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు.
భూమి అంటే తెలంగాణ రైతులకు ప్రాణం కన్నా ఎక్కువ. అదొక వారసత్వ సంపద, బాధ్యత కూడా. పిల్లలకు ఏమిచ్చినా ఇవ్వకున్నా గుంట స్థలమైనా వారి చేతిలో పెట్టాలన్న పట్టుదల అందరికీ ఉంటుంది. అందుకే పైసాపైసా కూడబెట్టి ఎంతో కొ
సీఎం రేవంత్రెడ్డి పాదయాత్రను ప్రజలు అడ్డుకుంటారనే భయంతో తమను ముందస్తుగా అరెస్టు చే యడం సిగ్గుచేటని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలోని తన నివాస�
మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇండ్లను కూల్చడానికి వచ్చే బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతామని, పేద ప్రజలను అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హెచ్చరించారు.
‘మూసీ పునర్జీవనం కోసం ప్రభుత్వ ఖజనా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టబోం. పూర్తిగా ప్రైవేట్ సంస్థల నుంచే నిధులు సమీకరిస్తాం’ అని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. నిబంధన
డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపు సర్కార్కు తలనొప్పిగా మారింది. ఇండ్లు కావాలంటూ గతంలో దరఖాస్తు పెట్టుకున్న వారిని కాదనీ.. ఇప్పుడు మూసీ బాధితులకు ఇండ్లు కేటాయించడంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్�
మూసీలో కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. దసరా పండుగ ముందు విరామం ప్రకటించి 15 రోజులుగా కూల్చివేతలను నిలిపివేసిన ప్రభుత్వం, చడీ చప్పడు కాకుండా శనివారం నుంచి మళ్లీ మొదలుపెట్టింది.
ఎల్బీనగర్ నియోజకవర్గం మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కాలనీవాసులు, నిర్వాసితులతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మరోసారి సమావేశం కానున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు మూసీ పరీవాహక ప్రాంతాల నిర్
‘మూసీ జోలికి వెళ్లడం సాధ్యం కాదు. డబుల్ బెడ్రూంలు కేటాయించినప్పటికీ వారంతా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అక్కడ వసతులు ఏమీ బాగా లేవు. తాగునీటి సమస్య, లిఫ్ట్ పనిచేయకపోవడం.. అపరిశుభ్ర వాతావరణం ఉందని బాధితులు సమ
హైడ్రా, మూసీ వద్ద కొందరు పెయిడ్ ఆర్టిస్టులను, ఆడోళ్లను పెట్టి తిట్టిస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం సొసైటీ ఆధ్�
రేవంత్రెడ్డి సర్కార్ చేస్తున్నది మూసీ పునరుజ్జీవనం కాదని ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారమని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. హామీలను మూలకు పడేసి మూసీని ముందుకు తేవాల్సిన అవసరం ఏమెచ్చిందని నిలదీశ�
రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి. రెక్కల కష్టాన్ని నమ్ముకునే జీవులు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో కాయకష్టం చేసుకొని నిర్మించుకున్న ఇండ్లను రేవంత్ సర్కార్ భూస్థాపితం చేసింది. అలా ఇండ్లు కోల్పోయి �
మూసీ సుందరీకరణ పేరుతో నిరుపేద ఎస్సీ కుటుంబాలను కాంగ్రెస్ సర్కార్ విచ్ఛిన్నం చేస్తున్నదని ఆరోపిస్తూ బాధితులు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు.
సత్యనారాయణది ఒడిశా. హైదరాబాద్తో రెండు దశాబ్దాల అనుబంధం. 1998లో హైదరాబాద్లోని టర్బో పరిశ్రమలో ఉద్యోగిగా చేరాడు. 2009లో ఒడిశా వెళ్లిపోయాడు. తన కుమారుడికి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావటంత�
మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇండ్లకు సంబంధించిన ఒక్క ఇటుకనూ కూల్చనివ్వమని, మూసీ బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి భరోసా ఇచ్చారు.