మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ మూసీలో నురగలాంటివేనని తేలిపోయింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.లక్షన్నర కోట్లయితే బడ్జెట్లో కేటాయించింది మాత్రం రూ.1,500 కోట్లే. ఖర్చ�
మూసీనది ప్రక్షాళన కోసం కోట్లు ఖర్చు చేస్తున్న సీఎం రేవంత్రెడ్డికి నగరంలోని మురికివాడల అభివృద్ధి తక్ష ణ కర్తవ్యంగా ఉండాలని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ పేర్కొన్నా�
BRS Party | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. గుంపు మేస్త్రీ.. మూసీ ప్రక్షాళన కంటే ముందు.. నీ నోట�
మూసీ సుందరీకరణ అంశం సోషల్ మీడియాలో జోరు చర్చకు దారితీసింది. అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి మూసీని రూ. 50వేల కోట్లతో లండన్లోని థేమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తామంటూ చెప్పగా.. మూడు నెలల్లోనే అంచనా వ�
ఎగువన వర్షాలు పడుతున్నందున మూసీ లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
మూసీ నదిపై ఇప్పటికే ఉన్న బ్రిడ్జీల నాణ్యతను అధ్యయనం చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఆర్డీసీఎల్) చర్యలు చేపట్టింది. గండిపేట నుంచి గౌరెల్లి ఔటర్ రింగు రోడ్డు దాకా పారుతున్న మూసీ
దక్కన్ హెరిటేజ్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ‘మూసీ రివర్ అండ్ హెరిటేజ్ ఇంటర్ ఫేస్ వాక్' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ కార్డియాలిస్ట్ డాక్టర్ హైదర్ మాట్లాడుతూ..
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని, ఈ ప్రాజెక్టును పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని సీఎస్ శాంతికుమారి తెలిపారు.
మూసీ నది నుంచి 50 మీటర్ల పరిధిలో నిర్మాణ రంగ అనుమతులను నిలిపివేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ నిర్ణయం తీసుకున్నారు. మూసీ నదికి ఇరువైపులా 50 మీటర్ల లోపు భవన, లే అవుట్ నిర్మాణాలకు ఆంక్షలు ఉన్నాయి.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా హైడ్రాలిక్స్ మోడల్స్ రూపకల్పన కోసం పిలిచిన టెండర్ గడువు ఏప్రిల్ 6 వరకు పొడిగించారు. నగరం మధ్యలోంచి పారుతున్న మూసీ నది మురికి కూపంగా మారింది.
మూసీ నాలాలో అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ బాలుడిని స్థానికులు బయటకు తీసుకొచ్చి చాదర్ఘాట్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆజంపురా ప్రాంతానికి చెందిన జోహెబ్ హందాన్(8) మంగళవారం చాదర్ఘాట్ �
మూసీ నది సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అగ్రిగేట్ మాస్టర్ప్లాన్ను రూపొందిస్తున్నది. ఈ మాస్టర్ప్లాన్లో నది మొత్తం విస్తీర్ణం, దాని పరిసర ప్రభావ ప్రాంతాలను పరిగణలోకి తీసుకోనున్నారు.