కాంగ్రెస్ సర్కార్ డ్రీమ్ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అశాస్త్రీయ విధానంలో సాగుతున్న ప్రణాళికలపై అభ్యంతరాలు తీవ్రతరం అవుతున్నాయి. అధ్యయనం లేకుండా, పర్యావరణ ప్రభావాలను అంచనా వేయకుండా గు
కాంగ్రెస్ ప్రభు త్వం, సీఎం రేవంత్రెడ్డి మూసీ పరీవాహక ప్రాంతంలోని పేద ల ఇండ్లను చెరబట్టి బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యా �
మూసీ ప్రాజెక్టుపై తాను వేసిన కేసును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డిస్మిస్ చేయలేదని, ప్రస్తుతం దరఖాస్తు దశలో ఉన్నందున డిస్పోస్ చేసిందని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్రెడ్డి తెలిపారు.
Patolla Karthik Reddy | కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాలు, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇంచార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి పిలుపునిచ్చారు.
Gellu Srinivas Yadav | మూసీ నదిని శుద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తెలిపారు. కానీ మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అనుకుంట
రంగారెడ్డి జిల్లాలో కొంతకాలంగా జరుగుతున్న సర్కార్ భూముల కబ్జాలపర్వం వెనుక ఉన్నది ప్రభుత్వ పెద్దలేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏదో ఒక రూపంలో అందుకు ఆనవాళ్లు బయటపడుతు
మూసీ పునర్జీవం పేరిట లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాజేసే కుట్రలకు కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్య
ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంతమంది విమర్శించినా మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. మూసీ సుందరీకరణ ఫేజ్-1 ప్రాజెక్టులో భాగంగా శనివారం రంగారెడ్డి జిల్లా మంచ
మూసీ సుందరీకరణ ఫేజ్-1 గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలోని వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శనివారం సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే ఈ కార్యక్రమం �
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో మాట, పూటకో డ్రామాతో ప్రజలను మభ్యపెడుతున్నది. మూసీ ప్రాజెక్టును ప్రకటించిన నాటి నుంచి ఇప్పటిదాకా పద్ధతి, ప్రణాళిక లేకుండా ఇష్టారీతిన వ్యవహరిస