హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తారామతిపేటలో (Crocodile) మొసలి కలకలం సృష్టించింది. తారామతిపేట నుంచి మూసీ నదిలోకి వెళ్లే కాలువ ద్వారా గ్రామంలోకి మొసలి వచ్చిం
మూసీ పరీవాహక బస్తీలు మునిగిపోవడానికి కృత్రిమ వరదలే కారణమా.? జలమండలి అధికారులు పక్కా ప్లాన్ ప్రకారమే జంట జలాశయాల్లో నీటిని పరిమితికి మించి నిల్వ చేసి బస్తీల మీదకు వదిలారా.?
మూసీ పరీవాహక ప్రాంతాల్లోని బస్తీల నుంచి వెళ్లగొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని వరద ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇండ్లపైకి వరద నీటిని కావాలనే వదిలారని అందులో భాగంగా�
మూసీ వరద ఉధృతికి బీబీనగర్ మండల పరిధిలోని రుద్రవెల్లి గ్రామం వద్ద గల వంతెనపై గల రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. దీంతో బీబీనగర్ - పోచంపల్లి మండలాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
పొద్దున లేస్తే నాటి నిజాం రాజులను విమర్శించడం ఇప్పుడొక ఆచారం. దాని సంగతి సరే, నేటి కాంగ్రెస్ పాలకులు సాగిస్తున్న అనాచారాల మాటేమిటనేది అసలు ప్రశ్న. వందేండ్ల క్రితం వరదలతో మూసీ ప్రళయ తాండవం చేస్తే ప్రజలు �
‘కట్టుకున్న బట్టలు తప్ప ఏమీ మిగలలేదు. కేవలం వాళ్లు వీళ్లు ఇచ్చిన అరటిపండ్లు తిని బతుకుతున్నం. మమ్మల్ని పట్టించుకున్నదెవరు. ఈ వైపు వచ్చిందెవరం’టూ ఓ మహిళ ఆవేదన. ‘ఉన్న ఒక్క దుకాణం పోయింది. ఇద్దరు పిల్లలతో ఎల
మూసీ ఉధృతితో నీట మునిగిన మహాత్మా గాంధీ బస్స్టేషన్ (MGBS) ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. జంట జలాశయాల నుంచి మూసీ నదికి వరద తగ్గడంతో ఎంజీబీఎస్లో నిలిచిన నీరు ఖాళీ అయింది. అయితే బురద, మట్టి మిగిలింది.
భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన మూసీ నది (Musi River) శాంతించింది. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు వరద తగ్గింది. దీంతో మూసీలోకి వదిలే నీరు కూడా తగ్గుముఖంపట్టింది. ఈ నేపథ్యంలో మూసీ నదిలో వరద ఉధృతి త�
మూసీకి ఆకస్మిక వరదలు పేదలను వంచించడానికేనా? ఇది నిజంగా ప్రకృతి విలయమా? లేక వరద పేరుతో పరీవాహక ప్రాంతంలోని పేదలను తరిమివేసే ఎత్తుగడనా? మూసీ నదికి ఆకస్మిక వరదలు.. తదనంతర పరిణామాలు అధికారుల వైఫల్యాన్ని, పాలక
మూసీ అభివృద్ధి పేరుతో అక్రమ నిర్మాణాలంటూ నిర్దాక్షిణ్యంగా పేదల ఇండ్లను కూల్చిన అధికారులు, బడాబాబుల ఆక్రమణలోని నిర్మాణాల జోలికి మాత్రం పోవడం లేదు. నిరుపేదల బతుకులెంత? అడిగేవారెవరు? అన్న ధీమాతో జేసీబీలు,