మండలంలోని సోమారం గ్రామ పం చాయతీ పరిధిలోని మూసీ నదిలో ఓ బాలిక గల్లంతైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్సై రవీందర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమారం గ్రామానికి చెందిన కొమర్రాజు సుస్మిత (13) గ్రామంలోని �
నాలుగు శతాబ్దాల పైచిలుకు నాటి మాట. వర్షాలు, వరదలలో చిక్కుకుని ఎలుకలు చచ్చిపోయి ప్లేగువ్యాధి వ్యాపించి హైదరాబాద్ నగర ప్రజలు వందలాదిగా ప్రతి సంవత్సరం చనిపోతుండేవారు.
Musi River | నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ నది నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంట
Osman Sagar | హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు వరద భారీగా వచ్చి చేరుకుంటుంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద ఉధృతంగా ప్రవహిస�
Musi | మొంథా తుఫాన్ ప్రభావంతో జంట నగరాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జూలూరు- రుద్రవెల్లిలో లెవల్ బ్రిడ్జి వద్ద బుధవారం ఉదయం మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తుంది.
హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తారామతిపేటలో (Crocodile) మొసలి కలకలం సృష్టించింది. తారామతిపేట నుంచి మూసీ నదిలోకి వెళ్లే కాలువ ద్వారా గ్రామంలోకి మొసలి వచ్చిం
మూసీ పరీవాహక బస్తీలు మునిగిపోవడానికి కృత్రిమ వరదలే కారణమా.? జలమండలి అధికారులు పక్కా ప్లాన్ ప్రకారమే జంట జలాశయాల్లో నీటిని పరిమితికి మించి నిల్వ చేసి బస్తీల మీదకు వదిలారా.?
మూసీ పరీవాహక ప్రాంతాల్లోని బస్తీల నుంచి వెళ్లగొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని వరద ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇండ్లపైకి వరద నీటిని కావాలనే వదిలారని అందులో భాగంగా�
మూసీ వరద ఉధృతికి బీబీనగర్ మండల పరిధిలోని రుద్రవెల్లి గ్రామం వద్ద గల వంతెనపై గల రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. దీంతో బీబీనగర్ - పోచంపల్లి మండలాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
పొద్దున లేస్తే నాటి నిజాం రాజులను విమర్శించడం ఇప్పుడొక ఆచారం. దాని సంగతి సరే, నేటి కాంగ్రెస్ పాలకులు సాగిస్తున్న అనాచారాల మాటేమిటనేది అసలు ప్రశ్న. వందేండ్ల క్రితం వరదలతో మూసీ ప్రళయ తాండవం చేస్తే ప్రజలు �