సీఎం రేవంత్ రెడ్డి శివతాండవం చేసినా డిస్కో డాన్స్ చేసినా మూసీ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతాం అని బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సర్కార్ డ్రీమ్ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అశాస్త్రీయ విధానంలో సాగుతున్న ప్రణాళికలపై అభ్యంతరాలు తీవ్రతరం అవుతున్నాయి. అధ్యయనం లేకుండా, పర్యావరణ ప్రభావాలను అంచనా వేయకుండా గు
కాంగ్రెస్ సర్కార్ డ్రీమ్ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అశాస్త్రీయ విధానంలో సాగుతున్న ప్రణాళికలపై అభ్యంతరాలు తీవ్రతరం అవుతున్నాయి. అధ్యయనం లేకుండా, పర్యావరణ ప్రభావాలను అంచనా వేయకుండా గు
మూసీ ప్రాజెక్ట్ పేరుతో పేదల ఇండ్లను కూల్చితే తిరుగుబాటు తప్పదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్, కొత్తపేట మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్రెడ్డి, కొత్తపేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక�
మూసీ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచక, దోపిడీ చర్యలకు వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి విద్యా ర్థి విభాగం బీఆర్ఎస్వీ ప్రత్యక్ష పోరాటానికి దిగింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సుందరీకరణలో మూసీ నది తప్ప అన్నీ ఉన్నాయ్. మూసీ పునరుజ్జీవనం అంటే నదితో ప్రజలకు అనుబంధాన్ని పునరుద్ధరించడం. ఇండ్లు కూల్చి పారదోలడం కాదు’ అంటున్నారు భూగర్భ జల పరిశోధకుడు, అర్బన�
Madhu Ridge Park Apartments | ఇల్లు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారికి వ్యాపార వస్తువు. పిల్లర్లు, సిమెంట్, ఇటుకలతో చేసిన ఓ నిర్మాణం మాత్రమే. కానీ ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వారికి అది విడదీయలేని మధుర జ్ఞాపకాల కేంద్రం. ఇలాంటి సెం
మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో ఇండ్లు కోల్పోవడం మధు పార్క్అపార్ట్మెంట్ నివాసితుల ఒక్కరి సమస్య కాదని, ఇది మూసీ బాధితులందరి సమస్య అని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్
ఆరూ గ్యారెంటీలు ఆవిరి జేసిన్రూ
అడ్డగోలు హామీలు గంగల కలిపిన్రూ
గాలి గాలి మాటలతో గత్తర లేపిన్రూ
రోతపుట్టే మాటలతో రోజులు గడిపిన్రూ
మోఖా జూస్తిరిదోఖా జేస్తిరి
కన్ను మూసి తెర్సే వరకు మొత్తం దోస్తిరీ
మాయజ�
‘మూసీ సుందరీకరణ ప్రాజెక్టు తయారీ రిపోర్టు మొదలు బఫర్ జోన్ నిర్ధారణ, ఇండ్ల కూల్చివేతలు, భూసేకరణ, ప్రాజెక్ట్ వ్యయం పెంపు ఇలా ప్రతి అంశంపై ప్రభుత్వం విభిన్న ప్రకటనలు చేస్తున్నది.
అంచనాలు, అంతకు మించిన ప్రచార ఆర్భాటంతో ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అసెంబ్లీ సాక్షిగా తన అసలు రంగును బయటపెట్టుకున్నది. మూసీ ప్రాజెక్టుపై కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు చేసిన ప్రకటనల�