Musi River | మూసీ నదిలో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. మూసారాంబాగ్ వంతెన వద్ద బుధవారం ఉదయం మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం అంబర్పేట పోలీసులకు సమాచారం అందించారు.
ఎగువన కురిసిన భారీ వర్షాలకు జంట జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రెండు జలాశయాలకు 3,500 క్యూసెక్కుల వరకు వరద వస్తుండగా... అధికారులు రెండు చొప్పున గేట్లు ఎత్తి దిగువకు 3,600 క్యూసెక్కుల వరకు వదులుతున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నదని, నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు రానీయమని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్లో (Hyderabad) ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) మరికాసేపట్లో పరిశీలించన
మంత్రి కేటీఆర్ నేతృత్వంలో నాలాల సమగ్రాభివృద్ధిలో భాగంగా పనులు వేగవంతం చేశామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. వచ్చే వానాకాలం నాటికి మూసారాంబాగ్ బ్రిడ్జి పనులు పూర్తి చేసి ముంపు సమస్యకు శాశ్వత ప
హైదరాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముంపునకు గురైన ముసరాం బాగ్,చాదర్ ఘాట్ బ్రిడ్జిలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పరశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..ముసరాం బాగ్ బ్ర
మలక్పేట : రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుకు స్వల్ప గాయాలవగా, మరో కుమారుడికి తీవ్ర గాయాలైన సంఘటన మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్దరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం అంబర్పేటకు చెందిన మహ్
చాదర్ఘాట్ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి పేద ప్రజలు, గర్భిణీ మహిళల కోసం ఇస్తున్న నాణ్యమైన పోషకాలతో కూడిన ఆహార పదార్ధాలను సక్రమంగా అందించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు కొంతం గోవర్ధన్రెడ్డి అన్
చాదర్ఘాట్ :ముసరాంబాగ్ డివిజన్లోని తీగలగూడ మూసీ పరివాహక ప్రాంతాలను జిల్లా కలెక్టర్ శర్మన్ తో కలిసి నియోజకవర్గం ఎమ్మెల్యే అహ్మద్ బలాల పర్యటించారు. మంగళవారం నియోజకవర్గం పరిధిలోని ముసరాంబాగ్, పాతమ�
Rains | నగరంలోని మలక్పేట, అంబర్పేట ఏరియాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి ముసారాంబాగ్ బ్రిడ్జి నీట మునిగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మలక్�