మునుగోడు ఉప ఎన్నికలో విజేత ఎవరో నేడు తేలిపోనున్నది. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. ఇందుకోసం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న గిడ్డంగులశాఖ గోడౌన్లో లె�
అర్ధరాత్రి ధర్నాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ద్వారా మునుగోడు ఉప ఎన్నిక రద్దు చేయించడానికి బీజేపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.
సీఎం కేసీఆర్పైన, టీఆర్ఎస్పైన, తెలంగాణపైన కుట్రలు బీజేపీని తెలంగాణ సమాజం కూకటివేళ్లతో సహా పెకిలించాలని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి కాంట్రాక్టులపై ధ్యాసే తప్ప.. ప్రజా సమస్యలపై పట్టింపులేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాంపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట�
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్థంతోనే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఆరెగూడెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఓట్ల పేరుతో తండాల్లోకి బీజేపీ దొంగలు వస్తున్నారని, వారిని నమ్మితే మోసపోతామని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మండలంలోని బడితండా, రాధానగర్ తండా, సీత్య తండాల్లో శనివారం ఆమె ప
వర్తక సంఘం ఎన్నికలకు నామినేషన్లు సమర్పించేందుకు శుక్రవారంతో గడువు ముగిసింది. ఇక ప్రచార కార్యక్రమం తరువాయి కానుంది. వర్తకసంఘం ప్రధానశాఖతోపాటు మరో 18శాఖలకు సంబంధించి ఎన్నికల అధికారి పీబీ శ్రీరాములు నామి�
బీజేపీపై మునుగోడు గొల్లకురుమలు తిరుగబడ్డారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన సబ్సిడీని ఆపాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడాన్ని నియోజకవర్గంలోని యాదవులు భగ్గుమన్నారు.