MP Komatireddy Venkat reddy | కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్కు రావడానికి నిరాకరించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా నియమితులైన మాణి�
Munugode By Elections | వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టే మోడీ సర్కార్కు మునుగోడు ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఊ�
మోదీది మొదటినుంచి అమ్ముడు, కొనుడు సిద్ధాంతమేనని టీఆర్ఎస్ నేత దాసో జు శ్రవణ్ ఆరోపించారు. దేశంలో ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాల కూల్చివేత ఓ క్రూరమైన రాజకీయ ప్రవృత్తి అని మండిపడ్డారు.
ఉప ఎన్నిక జరుగుతున్న మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేకమంది కీలక నేతలు ఆ పార్టీకి గుడ్బై చెప్పి టీఆర్ఎస్లో చేరారు.
Rapolu anand Bhaskar | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. తాజాగా మాజీ ఎం�
Munugode By Elections | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జై కేసారంలో భువనగిరి మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఎన్ని�
Dasoju Sravan | మునుగోడు ఎన్నికల సమయంలో బీజేపీకి పలువురు నేతలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. కొన్ని రోజులుగా ముఖ్య నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. నిన్న భిక్షమయ్యగౌడ్ పార్టీని వీడి.. టీఆర్ఎస్లో చేరిన విషయం తె�
Satyavathi rathod | రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చొరవతో మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం మండలంలోని పోర్లగడ్డ తండాకు మొదటిసారి బస్సు వచ్చింది. దీంతో గిరిజన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. �
Errabelli Dayakar Rao | రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతో మరో ముగ్గురు అభ్యర్థులు మునుగోడు ఉప ఎన్నిక బరినుంచి తప్పుకున్నారు. నిన్న పదిమంది ఉద్యమ యువకులతో మాట్లాడి పోటీ నుంచి విరమించుకునే�
minister dayakar rao | రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చొరవతో పది మంది స్వతంత్ర అభ్యర్థులు మునుగోడు ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని, టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలికారు. ఉప ఎన్నికల నేపథ్యంలో �
minister harish rao | బీజేపీ అంటేనే జూటా ఔర్ జూమ్లా అంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. మునుగోడులో గెలిస్తే రూ.3వేల పింఛను ఇస్తామని చెబుతున్న బీజేపీ నేతలు.. ఆ హామీని తెలంగాణవ్యాప్తంగా అమలు చేస్తామని �