ఇందూరు ;మేడేను పురస్కరించుకొని నిజామాబాద్లో 1,500 మంది మున్సిపల్ కార్మికులకు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా శనివారం దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో ప్రపం
యాదాద్రి భువనగిరి జిల్లాలో అమలు కలెక్టర్కు మంత్రి కేటీఆర్ అభినందన యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మున్సిపల్, పంచాయతీ కార్మికులకు ప్రత్యేక డ్రెస్కోడ్ అమలు చేస్తున్న యాదాద�
నిర్మల్ అర్బన్ : పరిసరాల పరిశుభ్రత, కరోనా వైరస్ కట్టడిలో పారిశుధ్య కార్మికులు చేసిన సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.బుధవారం మంత్ర�
-మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్ : నిర్మల్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పట్టణ వాసులకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర అటవ�
కారు బీభత్సం| జిల్లాలోని నారాయణఖేడ్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని రాజీవ్ చౌక్లో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.