తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ను గురువారం ముట్టడించి, ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సమస్యలు పరిష్కరించాలని అనేకసార్లు మున్సిపల్
Municipal Workers | పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కార్మికులకు పని గంటలు తగ్గించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పాల బిందెల శ్రీనివాస్ అన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఇవాళ ఆయన నిజాంపేట వార్డ్
Municipal workers | నగరపాలక సంస్థలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిఆర్టియు ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన బాట పట్టారు.
Dammaiguda | దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని పలు వార్డు కార్యాలయ గ్రామాల్లో పనిచేసే మున్సిపల్ కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులందరు అందోళనకు దిగారు.
Muncipal workers | పెండింగ్లో ఉన్న రెండు నెలల మున్సిపల్ వర్కర్స్ (Muncipal workers) జీతాలను వెంటనే చెల్లించాలని గురువారం సీఐటీయూ(CITU) ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ వద్ద ధర్నా నిర్వహించారు.
Nalkgonda | : కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉండటం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చ కుండా ప్రజలను మోసం చేయడంతో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు.
మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసి, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి డీ కిషన్, జిల్లా కార్యదర్శి ఎం చంద్రమోహన్ ప�
మూడు నెలల వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ కామారెడ్డి మున్సిపల్ కార్మికులు గురువారం ఆర్డీవో కార్యాలయం ఎదుట సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శానిటేషన్, నీటి సరఫరా, ఎలక్ట్రికల్ విభాగాల్లో
పారిశుధ్య కార్మికుడి మృతిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ తోటి కార్మికులు ధర్నాకు దిగారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీలో రెండు రోజుల క్రితం 17వ వార్డు బాలాజీనగర్లో ఓ�
Nirmal | ఎనిమిది నెలలుగా జీతాలు లేవు. ఇంటి కిరాయిలు, పిల్లల స్కూలు ఫీజులు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. చివరికి పండుగ పూట కూడా పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొందని మున్సిపల్ కార్మికులు(Municipal workers) ఆవేదన వ్య
పారిశుధ్య కార్మికుల కృషితోనే కరీంనగర్ నగరపాలక సంస్థకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు అంశాల్లో అవార్డులు వచ్చాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.
చేసిన పనికి జీతాలు ఇవ్వకపోవడంతో ఇద్దరు కాం ట్రాక్టు పారిశుధ్య కార్మికులు ఆత్మహత్యాయ త్నం చేశారు. ఈ ఘటన సోమవారం వికారాబాద్ జిల్లాలోని తాండూరులో జరిగింది. తాండూరు మున్సిపల్లో నర్సింహులు, జ్యోతితోపాటు �