హనుమకొండ రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటిని మున్సిపల్ కార్మికులు మంగళవారం ముట్టడించారు. రాష్ట్రంలోని 65 వేల మంది పారిశుధ్య కార్మికులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని డిమాండ్
ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడించారు. హనుమకొ
తమ సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ మున్సిపల్ వరర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపుల�
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కారు. ఈ మేరకు సోమవారం జిల్లాకేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. సర్కారు�
మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని, ఎనిమిది గంటల పనివేళలు అమల
పురపాలక సంఘంలో పనిచేస్తున్న ప్రతీ కార్మికుడికి రూ.26 వేల వేతనం ఇవ్వాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి గుర్రం అశోక్ డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషాకు వినతిపత్రం �
ఏదులాపురం మున్సిపాలిటీలో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులకు రూ.750 పోస్టల్ ప్రమాద బీమాను మున్సిపాలిటీ నుండే కట్టించాలని ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు శుక్రవ
రాష్ట్రంలో జీహెచ్ఎంసీతోపాటు మున్సిపాలిటీల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పని చేసే కార్మికులు, డ్రైవర్లు మంగళవారం చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల వైఫల్యం కారణంగా దాదాపు రెండు గంటల పాటు టెన్షన్ వాతావరణం నెలకొన్నద
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మున్సిపల్ కార్మికులు భగ్గుమన్నారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో జి�
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మున్సిపల్ కార్మిక సంఘ అధ్యక్షుడు ఆరెపల్లి చంద్రయ్య ఆదివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతారెడ్డి ఆయన స్వగ్రామమ�