భీమ్గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా నవీన్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు సీఐగా విధులు నిర్వహించిన శ్రీనివాస్ను అధికారులు ఆకస్మికంగా ఐజీ ఆఫీస్కు అటాచ్ చేశారు.
సమస్యల పరిష్కారానికి గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు కదం తొక్కారు. నెలల తరబడి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని, తమను ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు.
Peddapalli | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మాదిరిగా మున్సిపల్ కార్మికులకు (Municipal workers) రూ.21,000 వేతనం పెంచాలని సీఐటీయూ(CITU) జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు అన్నారు.
ఏపీ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం తమకు వేతనాలివ్వాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. సోమవారం మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు పలు జిల్లాలో ధర్నా చేపట్టారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రగతి దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ వ�
పారిశుధ్య నిర్వహణకు అంకితమై నిత్యం స్వచ్ఛ సమాజానికి పాటుపడుతున్న సఫాయి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు గురైన పారిశుధ్య కార్మికులకు ఎకప్పటికప్పుడ�
కార్మికుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కార్మికుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
Kothagudem | కొత్తగూండెం (Kothagudem) పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి విధుల్లో ఉన్న కార్మికులపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్�
ఇందూరు ;మేడేను పురస్కరించుకొని నిజామాబాద్లో 1,500 మంది మున్సిపల్ కార్మికులకు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా శనివారం దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో ప్రపం
యాదాద్రి భువనగిరి జిల్లాలో అమలు కలెక్టర్కు మంత్రి కేటీఆర్ అభినందన యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మున్సిపల్, పంచాయతీ కార్మికులకు ప్రత్యేక డ్రెస్కోడ్ అమలు చేస్తున్న యాదాద�
నిర్మల్ అర్బన్ : పరిసరాల పరిశుభ్రత, కరోనా వైరస్ కట్టడిలో పారిశుధ్య కార్మికులు చేసిన సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.బుధవారం మంత్ర�
-మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్ : నిర్మల్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పట్టణ వాసులకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర అటవ�