హైరైజ్ భవనాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి అనుమతుల జారీలో జాప్యం జరుగుతుందని ఇన్నాళ్లు నెత్తినోరు మోదుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ సాక్షాత్తు ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రే శాఖ�
అది హనుమకొండ నడిబొడ్డున ఉన్న ఖరీదైన జాగా.. బస్టాండ్కు కూతవేటు దూరంలో ఉండే రూ. 100 కోట్ల విలువ చేసే ఈ భూమిపై వివాదం నెలకొన్నది. మొన్నటి వరకు ఇందులో గుడిసెలు వేసుకొని నివసించిన పేదలు.. పక్కనే ప్రభుత్వం కేటాయిం
రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో అధికారులను బదిలీ చేసింది. ఇటీవలే ఐఏఎస్, ఐపీఎస్లకు స్థానచలనం కల్పించిన సర్కారు.. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 కమిషనర్�
మున్సిపాలిటీలో గ్రామాలు విలీనమైతే తమ దశ మారుతుందనుకుంటే అయిదు నెలలుగా చిరుద్యోగులకు కనీస వేతనాలు కరువయ్యాయని కార్మికులు వాపోతున్నారు. మరోవైపు పేరుకే విలీనమైనా పంచాయతీరాజ్ ఉద్యోగులను మున్సిపల్ పరి�
హెచ్ఎండీఏ పరిధిలో కొత్తగా విలీనమైన గ్రామాలన్నీ సందేహాల నడుమ కొట్టుమిట్టాడుతున్నాయి. భవన నిర్మాణ అనుమతుల కోసం ఇన్నాళ్లు డీటీసీపీని ఆశ్రయించిన బిల్డర్లు, సాధారణ జనాలు.. ఇప్పుడు హెచ్ఎండీఏ బాట పట్టాల్సి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వంద రోజుల ప్రణాళిక అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఊపందుకోవాల్సిన సమయంలో పరిపాలనలోని లోటుపాట్లు ప్రతిబంధకంగా మారాయి.
మున్సిపల్ శాఖను సీఎం రేవంత్రెడ్డి వద్దే ఉంచుకొని ఏడాదిన్నర కాలంలో ఏ ఒక్క రోజూ మున్సిపల్ సమస్యలపై సమీక్షా సమావేశం పెట్టిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం బడంగ్పేట మున్సి�
మున్సిపాలిటీల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా మున్సిపల్ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాతే నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టాలి. అయితే దానికి భిన్నంగా వికారాబాద్ (Vikarabad) మున్�
రాజకీయ, వాణిజ్య ప్రకటనల్లో కనకవర్షాన్ని కురిపించే హోర్డింగ్ల వెనక ఇదో భారీ కుట్ర. రాష్ట్రవ్యాప్తంగా, ప్రధానంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఏటా కోట్లాది రూపాయల ఆదాయానికే కాదు
స్టేషన్ఘన్పూర్, చేవెళ్లతోపాటు రాష్ట్రంలో మొత్తం 12 మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబ్నగర్ 3 మున్సిపాలిటీలను కార్పొ�
వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా జిల్లాలోని పలు శాఖల్లోని అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. కొందరు అధికారులు లంచమిస్తేనే పనిచేస్తున్నారు. ప్రతి పనికీ ఇంత అని ఫిక్స్ చేసి మరీ వసూ లు చేస్తున్నారనే
రేరా అప్పిలేట్ ట్రిబ్యునల్కు 33 పోస్టులను మంజూ రు చేస్తూ మంగళవారం ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాని యా ఆదేశాలు జారీచేశారు. ఈ పోస్టులను భర్తీ చేసే బాధ్యత మున్సిపల్ శాఖకు అప్పగించింది.
Telangana | మున్సిపల్ శాఖలో ఏం జరుగుతున్నది? అంటే అంతా రహస్య జీవోల తతంగం నడుస్తున్నది అని అర్థమవుతున్నది. ఎందుకలా అంటే.. ఆ శాఖలో ఇప్పటి వరకు మొత్తం 390 జీవోలు విడుదల కాగా, అందులో కేవలం 8 మాత్రమే అధికారిక వెబ్సైట్ల
కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు కనీసం వేతనాలు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఇకనైనా చొరవ తీసుకొని వారి సమస్యకు పరిష్కారం చూపాలని బీఆర్ఎస్ రాష
మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి ము న్సిపాలిటీలో పరిధిలోని సర్వే నంబర్-45లోగల ఒర్రెను పూడ్చేసి, రెండెకరాల దాకా కబ్జా చేసినా యంత్రాంగం ‘మూమూలు’గా తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. క్యాతన్పల్లి చెరువు �