రోడ్లపై గుంతల కారణంగా జరిగే ప్రమాదాలకు మున్సిపల్ కార్పొరేషన్లను బాధ్యుల్ని చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించగలదా అని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. రోడ్ల దుస్థితి కారణంగా సంభవించే మ�
ఉట్టికి కోడిని కట్టి కూరలేని అన్నం తింటూ.. చికెన్ పలావు తిన్నట్లుగా ఊహించుకోండి! అని అంటే ఎలా ఉంటుంది? ఆదివారంతో గడువు ముగియనున్న పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాలకు తాజాగా ఇదే పరిస్థితి ఎదురైంది.
రంగారెడ్డిజల్లాలో మరో 11 సహకార సంఘాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు కొత్తగా సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని దరఖాస్తులు రాగా, వాటిని పరిశీలించిన అధికారులు కొత్తగా సహకార సంఘాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదన�
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అం డ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఈ పేరు వింటేనే జీహెచ్ఎంసీతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న పట్టణాలు, గ్రామాల ప్రజ లు ఉలిక్కి పడుతున్నారు.
నిన్నామొన్నటి దాకా అద్దంలా మెరిసిన అంతర్గత రహదారులు.. నేడు అడుగుకో గుంతతో ప్రమాదభరితంగా మారాయి. ఆదమరిచి అడుగేస్తే పెద్ద చింతనే తెచ్చిపెట్టేలా ఉన్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వంలో సుందర నగరంగా రూపుదిద్దుకు�
1992లో 74వ రాజ్యాంగ సవరణ తర్వాత పట్టణాల్లో కూడా మూడంచెల స్థానిక ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
1. మొదటి అంచె- నగర పంచాయతీ
2. రెండో అంచె- పురపాలక సంస్థలు
3. మూడో అంచె- నగరపాలక సంస్థలు
నగర శివారుల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు తెరపైకి వస్తున్నాయి. మారిన రాజకీయ పరిణామాలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను మేయర్లు, చైర్మన్లు పట్టించుకోకపోవడం, పాలక మండలి గడువు మ
బడంగ్పేట్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు సుడిగాలి పర్యటన చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తూ... ‘తెలంగాణ సత్వర అభివృద్ధికి పరిపాలనా సంస్కరణలు గొప్ప చోదకశక్తిగా పనిచేశాయి’ అన్న కేసీఆర్ మాటలు అక్షర సత్యాలు.