Muncipal Elections | రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు ధీటుగా బీఆర్ఎస్ హవా కనబర్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గట్టి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-జీహెచ్ఎంసీని మూడు భాగాలుగా విభజించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను administrative efficiency గా ప్రభుత్వం చెప్తున్నది. Better service delivery, manageable size, closer administration వంటి పదాలు వినడానికి ఆకర్షణీయంగా ఉ�
కొత్తగా ఏర్పాటుచేసిన మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్గా హెచ్ఎండీఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్రంజన్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా �
జలమండలి ఈడీగా విధులు నిర్వర్తిస్తున్న మయాంక్ మిట్టల్ను జాయింట్ ఎండీగా నియమితులయ్యారు. కొత్త విభజన ప్రకారం మూడు జోన్లకు సర్కారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను కూడా ఖరారు చేసింది.
హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలి.. అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా నిలపాలి.. తెలుగు రాష్ర్టాలకు గుండెకాయ వంటి నగరాన్ని దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే అగ్రస్థానంలో నిలపాలనే కల చెదిరిపోయ�
రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం జరుగనున్న పో లింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని డీజీపీ బీ శివధర్రెడ్డి పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పురపాలక శాఖ ఏర్పాటుచేసిన గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 2,996 డివిజన్ల ఎన్నికకు ఎస్
రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు జరుగుతున్న రెండో సాధారణ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజైన శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు ద�
దాదాపు మూడు దశాబ్దాలుగా సాగుతున్న అవిభక్త శివసేన ఆధిపత్యానికి తెరదించుతూ బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా శుక్రవారం అవతరించింది. అంతేగాక పుణెలో శరద్ ప�
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు మరో కీలక ముందడుగు పడింది. 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల్లోని పోలింగ్స్టేషన్వారీగా సిద్ధంచేసిన ముసాయిదా ఓటర్ల జాబితాను (డ్రా�
హైదరాబాద్ నగర శివారులోని 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై ఇప్పటికే మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
దేశంలోని ఇతర రాష్ర్టాలకు గుజరాత్ ‘రోల్ మాడల్' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తరుచూ వల్లె వేస్తారు. అయితే, గుజరాత్ మాడల్.. ఓ మేడి పండు అని ఇప్పటికే పలు ప్రగతిశీల సూచీలు తేటతెల్లం చేశాయి.
రోడ్లపై గుంతల కారణంగా జరిగే ప్రమాదాలకు మున్సిపల్ కార్పొరేషన్లను బాధ్యుల్ని చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించగలదా అని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. రోడ్ల దుస్థితి కారణంగా సంభవించే మ�
ఉట్టికి కోడిని కట్టి కూరలేని అన్నం తింటూ.. చికెన్ పలావు తిన్నట్లుగా ఊహించుకోండి! అని అంటే ఎలా ఉంటుంది? ఆదివారంతో గడువు ముగియనున్న పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాలకు తాజాగా ఇదే పరిస్థితి ఎదురైంది.