Suicide | బెంగళూరులో అతుల్ శుభాష్ అనే ఐటీ ఉద్యోగి భార్య వేధింపులు భరించలేకనే చనిపోతున్నానని 40 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నెల 24న ముంబై ఐటీ ఉద్యోగి మానవ్ శర్మ తన చావుకు తన భార్య వేధింప�
Man justifies littering station | రైల్వే స్టేషన్లో చెత్త వేయడాన్ని ఒక వ్యక్తి సమర్థించుకున్నాడు. శుభ్రత కోసం రైల్వేకు మెయింటెనెన్స్ చెల్లిస్తున్నానని అన్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
air hostess murder: ఎయిర్ హోస్టెస్ రూపల్ ఓగ్రేను హత్య చేసిన విక్రమ్ అత్వాల్ జైలులో ఉరివేసుకున్నాడు. రూపల్ ఓగ్రే ఇంట్లో నిందితుడు విక్రమ్ పనిమనిషిగా చేశాడు. తన ప్యాంట్తోనే జైలు గదిలో ఉరివేసుకున్నట్లు పో�
Diamonds Smuggling: టీ పొడి ప్యాకెట్లలో వజ్రాలు స్మగ్లింగ్ చేస్తున్న ముంబై వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సుమారు కోటిన్నర విలువైన వజ్రాలను అతను స్మగ్లింగ్ చేస్తున్నాడు. దుబాయ్కు వెళ్తున్�
live-in partner acid attack గడిచిన 25 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళపై 62 ఏళ్ల ఓ వ్యక్తి యాసిడ్తో దాడి చేశారు. ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. యాసిడ్ దాడితో ఆ మహిళకు 40 శాతం శరీరం కాలిపోయింది. ప్రస
ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని ఉద్యోగం నుంచి అమెరికా కంపెనీ తొలగించింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు తీవ్ర ఆందోళనకు గురి చేసినట్లు వెల్స్ ఫార్గో సంస్థ తెలిపింది.
సెప్టెంబర్ నెలలో భారీగా బంగారంతోపాటు డబ్బులు కూడా మాయమయ్యాయి. దీంతో ఇది ఆత్మల పనికాదని, ఎవరో చోరీ చేస్తున్నట్లు అబ్దుల్కాదర్ అనుమానించాడు. దీనిపై బైకుల్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఆ మహిళా పోలీస్ గత కొన్ని నెలలుగా తనను టార్గెట్ చేస్తున్నదని న్యాయవాది అయిన బ్రజేష్కుమార్ ఆరోపించాడు. కాగా, ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: కిడ్నాప్ అయిన కుమార్తెను ‘టేకెన్’ సినిమా తరహాలో ఆమె తండ్రి రక్షించాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. 24 ఏళ్ల షాహిద్ ఖాన్, బాంద్రాలోని గార్మెంట్స్ తయారీ కర్మాగారంలో పని చేస్తున్నాడు. �
ముంబై: ప్రియురాలితో కలిసి విదేశీ టూర్కు వెళ్లి ఎంజాయ్ చేసిన ఒక వ్యక్తి, భార్యకు ఈ విషయం తెలియకుండా ఉండేందుకు పాస్పోర్ట్లో పేజీలను చించివేశాడు. అయితే పాస్పోర్ట్ దుర్వినియోగం ఆరోపణలపై అతడు అరెస్టయ�
ముంబై: ఒక వ్యక్తిని భార్య, కుమారుడు కలిసి హత్య చేశారు. అనంతరం బిల్డింగ్ 7వ అంతస్తు నుంచి అతడి మృతదేహాన్ని కిందకు విసిరేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ దారుణం జరిగింది. అంబోలి ప్రాంతానికి చెందిన 54 ఏండ్ల �