ముంబై: పిల్లలకు ఐస్క్రీమ్ అమ్మనందుకు ఆగ్రహించిన ఒక వ్యక్తి ఆ షాపు బయట ఉన్న ఐస్క్రీమ్ స్టాక్ మొత్తాన్ని ధ్వంసం చేశాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 19న తెల్లవారుజామున 2.11 గంటలకు ఒక వ్�
ముంబై: ఒక వ్యక్తి తన పుట్టిన రోజును వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఏకంగా 550 కేకులు కట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. సూర్య రాటూరి అనే వ్యక్తి తన పుట్టిన రోజును వెరైటీగా జరుపుకోవా�
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన ఒక వ్యక్తి కరోనాతోపాటు అనంతరం తలెత్తిన బ్లాక్ ఫంగస్, అవయవాల వైఫల్యంపై పోరాడారు. సుమారు మూడు నెలల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. 54 �
ముంబై: భార్యతో గొడవ పడిన ఒక వ్యక్తి ఐస్క్రీమ్లో ఎలుకలను చంపే మందు కలిపి తన ముగ్గురు పిల్లలకు ఇచ్చాడు. అది తిన్న ఐదేండ్ల బాలుడు మరణించగా మరో ఇద్దరు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్�
ముంబై: మౌత్ వాష్ కోసం అమెజాన్లో ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి రెడ్మీ నోట్ 10 మొబైల్ ఫోన్ డెలివరీ అయింది. ఆశ్చర్యపోయిన ఆయన జరిగిన పొరపాటును అమెజాన్ దృష్టికి తీసుకెళ్లారు. ముంబైకి చెందిన లోకేశ్ అనే వ్�
ముంబై: వీధి కుక్కను చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన జరిగింది. బంగూర్ నగర్లో నివాసం ఉండే 31 ఏండ్ల ఇమ్రాన్ షా ఈ దారుణానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం అతడి బ�
ముంబై: కుమార్తెతోపాటు మనుమరాలిపై లైంగికదాడికి పాల్పడిన 65 ఏండ్ల వ్యక్తికి మహారాష్ట్రలోని పోక్సో ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. తండ్రి తనపై 15 ఏండ్ల వయసు నుంచి లైంగికదాడికి పాల్పడిన్నట్లు బాధితుర�
ముంబై: మహారాష్ట్రలోని ముంబైకి చెందిన వ్యక్తి తనదైన శైలిలో వ్యాపారం చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. సైకిల్పై ఇంటింటికి తిరుగుతూ వేడివేడిగా పిజ్జా దోశలు వేసి కస్టమర్లకు అమ్ముతున్నాడు. ముంబైలోని పశ్చ�
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానికి ఓ భక్తుడు భారీ విరాళం ప్రకటించారు. ముంబైకి చెందిన సంజయ్ సింగ్ అనే భక్తుడు.. టీటీడీకీ భారీ ఆస్పత్రిని కట్టిచ్చేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో టీటీడీ చ