IPL 2023: సొంత గ్రౌండ్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు హడలెత్తిస్తున్నారు. చెన్నై పేస్, స్పిన్ దెబ్బకు ముంబై ఇండియన్స్ కష్టాల్లో పడింది. 70 పరుగుల లోపే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయింది. నేహల్ వధే�
IPL 2023 | ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీమ్ భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచినా పిచ్పై తేమ ఉందన్న కారణంతో ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ టీమ్ అ
16వ సీజన్లో ఆదివారం ప్రేక్షకులకు డబుల్ ఆనందాన్నిచ్చింది. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ వెయ్యో మ్యాచ్ పూర్తి చేసుకోగా.. చరిత్రాత్మక మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. డబుల్ హెడర్లో భాగంగా జరిగిన ర
ఐపీఎల్లోని 1000వ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ �
IPL | ముంబై-రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ టోర్నీ 1000వ మ్యాచ్ జరిగింది. యశస్వీ జైస్వాల్ దూకుడుగా ఆడటంతో ముంబై ముందు రాజస్థాన్ 213 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలం ఐపీఎల్కు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమని మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్ సూచించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్నకు ముందు రోహిత్కు విశ్రాంత�
IPL 2023 | ఐపీఎల్ సీజన్ 16లో ముంబై ఇండియన్స్ టీమ్ వరుసగా ఓటమి పాలవుతుండటంతో ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ కీలక సలహా ఇచ్చారు.
ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ మరో స్ఫూర్తిదాయక ప్రదర్శన. లక్నోతో గత మ్యాచ్లో స్వల్ప స్కోరును నిలబెట్టుకున్న గుజరాత్..ఈసారి ముంబై ఇండియన్స్ పని పట్టింది. పడుతూలేస్తూ సాగుతున్న మ
ఐపీఎల్లో వావ్ అనే ప్రదర్శన. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య పోరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. పెట్టని కోట లాంటి వాంఖడే మైదానంలో తిరుగులేని ముంబై ఆధిపత్యానికి పంజాబ్ గండికొట్టింది.
IPL 2023 : ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ తీసుకున్నాడు. హ్యాట్రిక్ విజయాలతో ముంబై జోరు మీదుంది. మరో వైపు పంజాబ్ ఓటమితో ఉంది. ఆఖరి మ్యాచ్లో రాయల్ చా�
ఆల్రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన ముంబై ఇండియన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో మూడో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో ముంబై 14 పరుగుల తేడాతో హైదరాబాద్ను చిత్తు చేసింది.
ఐపీఎల్ 16వ సీజన్లో దంచికొడుతున్న తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ(Tilak Varma) రోహిత్ శర్మ బృందానికి పసందైన విందు ఏర్పాడు చేశాడు. వాళ్లతో పాటు లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)కు కూడా ఉన్నాడు.