నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 13 మంది విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థినులను చికిత్స �
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విభాగాల్లో ఫెయిల్ అయిందని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రం ముదిగొండతో పాటు న్యూలక్ష్మీపురం, గంధసిరి, పెద్దమండమ గ్రామాల్లో మధిర మాజీ ఎమ్మె�
తమాషా కోసం మీటింగ్ పెట్టుకున్నామా రైతులు ఇబ్బంది పడుతుంటే మీరు ఏం చేస్తున్నారంటూ అధికారులపై ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో సొసైటీ, ఐకెప�
వసంత రుతువు, చైత్రమాసం, నవమి (శ్రీరామ నవమి) అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఓ సందడి వాతావరణం ఆరోజున సీతారాముల కల్యాణాన్ని (Sri Rama Kalyanam) ఘనంగా తమ ఇంట్లో కళ్యాణంగా భావించి మండలం జరిపిస్తుంటారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మ�
ఖమ్మం జిల్లాలోని (Khammam) ముదిగొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. శుక్రవారం ఉదయం ముదిగొండ సమీపంలో ఖమ్మం-కోదాడ జాతీయరహదారిపై గ్రానైట్ లోడ్తో వెళ్తున్న డీసీఎం టైర్లు పేలిపోయాయి. దీంతో అదుపుత
అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారినే ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేస్తున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, ఇది సరైన పద్ధతి కాదని, అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి పథకాలు అందించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ �
KTR | ముదిగొండ మారణహోమం కాంగ్రెస్ కర్కశ పాలనకు సాక్ష్యం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మారణహోమానికి నేటితో 17 ఏండ్లు పూర్తయ్యాయని ట్వీట్ చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండలో రై�
పట్టువదలక ప్రయత్నిస్తే ప్రభుత్వ కొలువులు సాధించడం పెద్ద కష్టతరమేమీ కాదని నిరూపించారు ఖమ్మం రూరల్, ముదిగొండ మండలాలకు చెందిన ఇద్దరు మహిళలు. ఆత్మవిశ్వాసం, కుటుంబ ప్రోత్సాహం ఉంటే ఇంటా బయటా పనులు చక్కదిద్�
Khammam | రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్కు గురైన ఓ మహిళ తాను మరణిస్తూ.. ముగ్గురికి ప్రాణం పోసింది. ఖమ్మం నగర పరిధిలోని టేకులపల్లి గ్రామానికి చెందిన గోరంకల ప్రమీల(44) తన భర్తతో కలిసి ఈ నెల 16వ తేదీన
ఖమ్మం జిల్లా ముదిగొండలో బౌద్ధస్తూపానికి తాపడం చేసిన శకలాలను గుర్తించారు. పాలరాతి శిల్పశకలాల ఫొటోలను ఖమ్మం జిల్లాకు చెందిన రచయిత, కవి, అధ్యాపకుడు ఆర్ సీతారాం కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి పంపించారు. వా
కార్గిల్ వార్ తనను కదిలించింది.. సైనికుల త్యాగాలు తనలో స్ఫూర్తిని నింపాయి.. దేశ భద్రతలో తాను భాగస్వామిని అవ్వాలనుకున్నాడు.. సైనికుడిగా మారి సేవలదించాలనుకుని కొలువు సాధించాడు. 17 ఏళ్ల పా టు ఆర్మీలో సేవలు అ
ముదిగొండ: మండల పరిధిలోని వల్లభి గ్రామ శివారులో ట్రాక్టర్ పల్టీ కొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందారు. పోలీసులు, తెలిపిన వివరాల ప్రకారం నేలకొండపల్లి మండల పరిధిలోని మంగాపురం తండాకు చెందిన సుమారు 20 మంది కూలీలతో