మైసూరు అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ(ముడా) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతిని లోకాయుక్త పోలీసులు విచారించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ముడా కుంభకోణానికి సంబంధించిన కీలక దస్ర్తాలు మాయమైనట్టు ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ ఆరోపించారు. సోమవారం ఆయన డీజీపీ అలోక్ మోహన్ను కలిసి పట్ట�
ముడా భూ కుంభకోణంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మరికొందరు ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కేసు ఫిర్యాదుదారులలో ఒకరైన ప్రదీప్ కుమార్ ఎస్పీ ఆరోపించార
కర్ణాటక ముడా స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి కేటాయించిన 14 స్థలాలను ముడా అధికారులు వెనక్కి తీసుకున్నారు. ముడా కుంభకోణం నేపథ్యంలో, తనకు కేటాయించిన భూములను తిరిగి వె�
Illegal land allotment: కర్నాటక ముడా స్కామ్లో కొత్త విషయాలు తెలిశాయి. దర్యాప్తు రిపోర్టు ప్రకారం అక్కడ స్థలాన్ని ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలకు కేటాయించినట్లు తెలిసింది. వారితో పాటు మరో 326 మంది అధికారులు కూడా భూ
Muda Scam | సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక సర్కారు గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. సీబీఐ దర్యాప్తునకు ఇచ్చిన సమ్మతిని సర్కారు ఉపసంహరించుకున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ వెల్�
కర్ణాటకలోని మైసూర్ అర్బన్ డెవలప్ఎంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ సహా 18 మంది అధికారులకు మైసూర్ లోకాయుక్త నోటీసులు జారీ చేసింది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ముడా భూ కేటాయింపు కుంభకోణంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తన భార్య పార్వతికి స్థలాల కేటాయింపు 2020లో బీజేపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ఇంతకాలం స�
ముడా భూకేటాయింపు కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు అనుమతించడం గవర్నర్ స్వతంత్ర నిర్ణయమని, దీనిపై మంత్రివర్గ సూచనతో వెనక్కు తగ్గాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానిం�
ముడా భూకేటాయింపు కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరింత లోతుల్లోకి కూరుకుపోతున్నారు. ఈ వ్యవహారంలో సిద్ధరామయ్య కుటుంబం భారీగా లబ్ధి పొందిందనే ఆరోపణలు బలపడుతున్నాయి.
ముడా కుంభకోణానికి సంబంధించి సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటిస్తూ తనకు అండగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి మాత్రం సరైన సంఘీభావం లభించకపోవడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అసహనంతో ఉన్నట్ట�