రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)ల రంగం పూర్తిగా పడకేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయలోపంతో నరేంద్ర మోదీ సర్కార్ అమలుచేస్తున్న ఒక్క పథకం కూడా రాష్ట్రంలో అమలుకు నోచుకోవ
ఫ్లాటెడ్ ఫ్యాక్టరీల ప్రతిపాదన ఏడాది దాటినా కాగితాలకే పరిమితమైంది. కనీసం వీటికి అవసరమైన ప్రణాళికలు కూడా ఇంకా సిద్ధం కాలేదు. ఓవైపు పరిశ్రమలకు భూముల కేటాయింపు, అనుమతులు నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ).. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు రూ.25 లక్షలదాకా సులభతర డిజిటల్ లోన్లను మంజూరు చేస్తామన్నది. పీఎన్బీ అధికారిక వెబ్సైట్కు
ఎంఎస్ఎంఈ సెక్టార్ పరిధిలో కొనసాగుతున్న ట్రేడర్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర మంత్రి జితెన్ రామ్ మాంజీ తెలిపారు.
భారీగా పెట్టుబడులు తెస్తున్నట్టు, పారిశ్రామికరంగానికి పెద్దపీట వేస్తున్నట్టు ప్రభుత్వం పదేపదే చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదు. గత సంవత్సరకాలంగా పరిశ్రమల కోసం భూముల కే
ఔత్సహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్స్రీ జాయింట్ డైరక్టర్ కె.మధుకర్బాబు తెలిపారు. చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్2లోని ప�
రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు) పాలసీని తేవడంలో చూపిన శ్రద్ధ.. దాన్ని అమలు చేయడంలో మాత్రం చూపడం లేదు. ఎంఎస్ఎంఈ-2024 విధానాన్ని ప్రవేశపెట్టి 6 నెలలు దాటినా దాని మార్గదర్శకా�
రిజర్వుబ్యాంక్ పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కూడా వడ్డీరేట్లను పావు శాతం మేర తగ్గించింది.
సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆదివాసీ గిరిజన మహిళలు ఆర్థికంగా ఎదగాలని, పలువురికి ఉపాధి కల్పించాలని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. పట్టణంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణలో దమ్మక్క ల
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు.