చేనేత రంగానికి మంచిరోజులు వచ్చాయి. గత కేసీఆర్ ప్రభుత్వం చేనేతకు చేయూతనివ్వడంతో ఈ రంగం పురోగాభివృద్ధిలో పయనిస్తున్నది. మగ్గాల మీద చీరలు, బట్టలు నేసి పలు కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చే
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికకాబోతున్నది. ఈ నెల 9 నుంచి 10 వరకు రెండు రోజులపాటు బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్(బీఎన్ఐ) హైదరాబాద్ రీజియన్ 11వ వార్షికోత్సవ సమావేశాలను నగరంలోని హైటెక్స్లో
రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) తమ ఉత్పత్తులను వాల్మార్ట్ స్టోర్స్తోపాటు ఫ్లిప్కార్ట్, ఇతర అంతర్జాతీయ ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లలో విక్రయించేందుకు అవసరమైన శిక్షణను అ
దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలను తీర్చడంతో పాటు వివిధ రకాల ఉత్పత్తులు, సేవలను సృష్టిస్తుండటంలో ఎంఎస్ఎంఈలు ఇతోధికంగా కృషి చేస్తున్నాయని ఎంఏఎస్ఎంఈ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్, డాక్టర్ ముత్తురా�
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)ల నిర్వహణపై వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎంబీఏ-ఎంఎస్ఎంఈ కోర్సును ప్రవేశపెడుతున్నట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ (నిమ్స్మే) వర్గాలు తెలిపాయి.
వివిధ క్యాటగిరీల్లో అత్యుత్తమ ప్రతి భ కనబర్చిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లకు జాతీయ అ వార్డులు అందించనున్నట్టు కేంద్ర పరిశ్రమల మంత్రిత్వశాఖ ఎంఎస్ఎంఈ అదనపు అభివృద్ధి కమిషనర్ చంద్రశేఖ�
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు చెందిన క్లస్టర్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బీ) తక్కువ వడ్డీపై రాష్ర్టాలకు రుణాలు సమకూరుస్త
నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేందుకు, ఔత్సాహికులు పరిశ్రమలు స్థాపించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్నది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లు స్థాపించేవారికి వివ
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు భారీ ఎత్తున కొనసాగుతున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)ల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈపీసీ) గణాంకాలే ఈ విషయాన్ని చెప్తున్నాయి. ‘ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవల�
బ్యాంకర్లు రుణాల లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గురువారం రాత్రి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావే�
కొవిడ్ వల్ల నష్టపోయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) అమలులో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్షను ప్రదర్శించింద�
పార్లమెంట్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సైతం కేంద్ర మంత్రులు అరకొర సమాధానాలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. సోమవారం బీఆర్ఎస్ ఎంపీలు దీవకొండ దామోదర్రావు, బీబీ పాటిల్ అడిగిన ప్రశ్నలకు ఇరువురు కేంద్�
యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపూర్లోని నైపుణ్య శిక్షణాకేంద్రం ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.
Minister KTR | దండుమల్కాపురంలోని ఎంఎస్ఎంఈ–గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో అతి విశాలమైన, అన్ని వసతులు ఉన్న నైపుణ్య శిక్షణా కేంద్రం (స్కిల్ డెవలప్మెంట్ సెంటర్) డిసెంబర్ 2022 సరికల్లా అందుబాటులోకి వస్తుందని రాష్�