తెలుగు సినిమాలకు కాస్త బ్రేక్నిచ్చిన మరాఠీ సుందరి మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. అక్కడ నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వాటిలో అగ్ర దర్శకుడు సంజయ్లీల�
‘సీతారామం’ ‘హాయ్ నాన్న’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ భామ హిందీలో సైతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నది. ఆమె నటించిన ‘పూజా మేరీ జాన్' అనే హిందీ చిత్రం ప్రస్తుతం ని�
మొదటి సినిమాతోనే ‘సీత’గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసింది ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామంతో అరంగేట్రం చేసిన ఈ అమ్మడు, తర్వాత ఉత్తరాదిలోనూ వరుస
అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన�
కెరీర్ ఆరంభంలో తాను కొన్ని విచిత్రమైన అనుభవాలను ఎదుర్కొన్నానని, దర్శకులు తన పాత్ర విషయంలో ఏం చెబుతున్నారో అర్థమయ్యేది కాదని చెప్పింది అగ్ర కథానాయిక మృణాల్ ఠాకూర్. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్ �
సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం భారీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటు తెలుగుతో పాటు బాలీవుడ్లోనూ సత్తాచాటుతున్నది
వివాహ వ్యవస్థపై తనకు సంపూర్ణమైన నమ్మకం ఉందని చెప్పింది ‘సీతారామం’ భామ మృణాల్ ఠాకూర్. తన స్నేహితుల్లో చాలా మంది పెళ్లి చేసుకొని సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారని ఈ అమ్మడు పేర్కొంది. ఆమె నటించిన ‘మేడ్�
తెలుగు ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే అగ్ర కథానాయికగా చెలామణీ అవుతున్నది మరాఠీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. తొలుత మరాఠీ, హిందీ భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించినా..ఆమె ప్రతిభకు తగిన గుర్తింపు �
దక్షిణాది చిత్రాలపై ప్రశంసలు కురిపించింది అగ్ర కథానాయిక మృణాల్ ఠాకూర్. ఇక్కడి వారు సినిమాను ప్రాణంగా ప్రేమిస్తారని, సృజనాత్మకంగా ఆలోచిస్తారని చెప్పింది. ‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయా�
Mrunal Thakur | సినిమా కళాత్మక వ్యాపారం. తారలు తమ క్రేజ్ను బట్టి పారితోషికాన్ని డిమాండ్ చేస్తుంటారు. ప్రస్తుతం తెలుగు తారాపథంలో దూసుకుపోతున్నది కథానాయిక మృణాల్ ఠాకూర్. దీంతో ఈ భామ పారితోషికాన్ని కూడా అమాంతం �
ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘లస్ట్స్టోరీస్-2’ వెబ్సిరీస్లో కథానాయిక మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో నటించింది. ఆధునిక సమాజంలో స్త్రీపురుష సంబంధాలు, మారుతున్న ఆలోచనా ధోరణులను చర్చిస్తూ ఈ సిరీస్ను రూపొందిం
అగ్ర హీరో విజయ్ దేవరకొండ కెరీర్లో ‘గీత గోవిందం’ చిత్రం ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆయనకు ఫ్యామిలీ ఆడియెన్స్లో మంచి ఫాలోయింగ్ను తెచ్చిపెట్టింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫీల్గుడ్ రొమా�